హైదరాబాద్ : దేశంలోనే ఫస్ట్ మొబైల్ వైరాలజీ ల్యాబ్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈఎస్ఐ హాస్పిటల్ లో రెండు కంటైనర్లలో డీఆర్డీఓ ఈ ల్యాబ్ ను సిద్ధం చేసింది. గురువారం రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆన్ లైన్ ద్వాా రా ఈ ల్యాబ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆన్ లైన్ నుంచి కేంద్రమంత్రులు సంతోష్ గంగ్వార్, కిషన్ రెడ్డి, తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్, డీఆర్డీఓ అధికారులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు పుణెలో వైరాలజీ ల్యాబ్ ఉండేది. కరోనా కేసులు పెరుగుతుండటంతో సాధ్యమైనంత వేగంగా మొబైల్ వైరాలజీ ల్యాబ్ ను ఏర్పాటు చేశారు. డెవలప్డ్ కంట్రీస్ లో మాత్రమే ఇలాంటి మొబైల్ వైరాలజీ ల్యాబ్ ఉన్నాయి. అలాంటి దేశంలోనే ఫస్ట్ టైమ్ హైదరాబాద్ లో దీన్ని ఏర్పాటు చేయటం విశేషం. 15 రోజుల వ్యవధిలోనే రెండు కంటైనర్లలో డీఆర్డీఓ సైంటిస్టులు దీన్నిసిద్ధం చేశారు. కరోనా టెస్ట్ లతో పాటు వైరస్ కల్చర్, వ్యాక్సిన్ తయారీకి ఈ ల్యాబ్ ఉపయోగించనున్నారు. ల్యాబ్ తయారీకి డీఆర్డీఓ కు ఐ క్లీన్, ఐ సేఫ్ సంస్థలు సహకారం అందిచాయి.
దేశంలోనే ఫస్ట్ మొబైల్ వైరాలజీ ల్యాబ్ మన దగ్గరే
- దేశం
- April 23, 2020
లేటెస్ట్
- హైమద్ బజార్లో నూతన ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటు
- మెడికల్ కాలేజీ పనులు స్పీడప్ చేయాలి : రాహుల్ రాజ్
- సాగు భూముల్లో ప్లాంటేషన్ పనులు చేపట్టొద్దు : పోతుగంటి లక్ష్మణ్
- గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష పక్కాగా నిర్వహించాలి : కలెక్టర్ సత్యప్రసాద్
- బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ
- ధాన్యం కొనుగోలు సెంటర్ల పరిశీలన
- ఘోర అగ్నిప్రమాదం.. లారీ, అంబులెన్స్ పూర్తిగా దగ్ధం
- కొత్త క్రిమినల్ చట్టాలపై అవగాహన ఉండాలి : ఎస్పీ బి. రోహిత్రాజు
- టేక్మాల్ మండలంలో హోరాహోరీగా కుస్తీ పోటీలు
- పామ్ ఆయిల్ సాగుతో అధిక దిగుబడులు
Most Read News
- వామ్మో పసిడి రేటు చూస్తే కళ్ళు తిరుగుతున్నయ్.. తులం ఎంత ఉందో తెలుసా..?
- కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో షాక్..
- మండి బిర్యానీ తిని.. ఆసుపత్రి పాలైన కుటుంబం!
- మోకాళ్ల నొప్పి మందు కోసం జాతర.. జనంతో కొత్తకోట ఆగం
- అంతా టీజీ .. వెహికిల్ నంబర్లతో స్టార్ట్
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. రెండు ఆల్టైం రికార్డ్స్పై కన్నేసిన రోహిత్ శర్మ
- తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా RTO ఆఫీసులపై ఏసీబీ దాడులు
- Ram Charan: ఇది క్రేజీ కాంబో.. ప్రయోగాల దర్శకుడికి రామ్ చరణ్ ఛాన్స్
- మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది అందెశ్రీ ఇష్టం .. నాకు సంబంధం లేదు : సీఎం రేవంత్ రెడ్డి
- IT Layoffs: టెక్ కంపెనీలలో సైలెంట్ లేఆఫ్స్..రెండు నెలల్లో 20వేల మంది తొలగింపు