
ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంపూర్ జిల్లా షహబాద్ లో కారును బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు.. గాయపడిన వారిని సమీప హాస్పిటల్ కు తరలించారు.
see more news
ఈ డాగ్ పేరు విస్కీ..90 వస్తువుల పేర్లు తెలుసు!
ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ధోని వస్తుండు
Rampur: Five dead in a collision between a car & a bus in Shahabad, today. pic.twitter.com/q3WWTfR89S
— ANI UP (@ANINewsUP) February 26, 2020