రెండోసారి సీఎం అయ్యాక కేసీఆర్ కు అహంకారం పెరిగిందన్నారు మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి. పెద్దపల్లిలో ఆర్టీసీ కార్మికుల దీక్ష శిబిరాన్ని సందర్శించి కార్మికులకు సంఘీభావం తెలిపారు. అనంతరం మాట్లాడిన వివేక్ .. దాదాపు రెండు నెలలుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా కేసీఆర్ స్పందించడం లేదన్నారు. కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలు రాష్ట్రానికి మంచివి కావన్నారు. ఎవరు ఏమైనా కేసీఆర్ కు మాత్రం అధికారం, సీఎం సీటు కావాలని అన్నారు . కార్మికుల ఆత్మహత్యలకు కేసీఆర్ కారణమని..ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు. హైకోర్టులో తప్పుడు అఫిడవిట్ లు దాఖలు చేస్తున్న అధికారులను ప్రాసిక్యూట్ చేయాలన్నారు. రాష్ట్రాన్ని కల్వకుంట్ల రాష్ట్రంగా మారుస్తున్నారన్నారు.
ఎవరేమైనా సరే.. కేసీఆర్ కు అధికారం కావాలి
- తెలంగాణం
- November 20, 2019
లేటెస్ట్
- రాజు యాదవ్..వారం వాయిదా
- సేనాపతి సర్ప్రైజ్..ఏంటి భారతీయుడు 3 ట్రైలర్ కూడా అప్పుడేనా?
- హిమాచల్లో హద్దులు దాటిన ప్రచారం
- కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలపై మోదీ ఫైర్
- ఏదేమైనా పీవోకేను స్వాధీనం చేస్కుంటం: అమిత్ షా
- మోదీ పాలనలో మహిళలకు రక్షణ లేదు: జైరాం రమేశ్
- వికారాబాద్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం
- హైదరాబాద్లో కుండపోత
- లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలుంటయ్
- రిగ్గింగ్ వీడియో వైరల్ కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ అరెస్ట్
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్