హైదరాబాద్, వెలుగు: డీఎస్సీ కోసం ప్రిపేరయ్యే మైనారిటీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీగా కోచింగ్ఇవ్వనున్నట్లు హైదరాబాద్ జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ మహ్మద్ ఇలియాస్ అహ్మద్ తెలిపారు. ఆసక్తిగల వారు ఈ నెల 8 నుంచి 13 వరకు జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీస్లో తమ అప్లికేషన్లను అందచేయాలని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.