షాద్ నగర్, వెలుగు: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను షాద్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 30 తులాల బంగారం, కిలో వెండి స్వాధీనం చేసుకున్నారు. షాద్ నగర్ ఏసీపీ కుశలాకర్ వివరాలు వెల్లడిం చారు. చేవెళ్ల మండలంలోని దేవుని ఎర్రవెల్లి గ్రామానికి చెందిన రాఘవేందర్ రెడ్డి అలియాస్ రాజు(37), కొడంగల్ మండలంలోని పోచమ్మ గుట్ట తండాకు చెందిన జర్పుల మోతిరాం(35), వనపర్తి జిల్లా పానగల్ మండలంలోని రమద్దుల గ్రామానికి చెందిన గొల్లకుంట్ల చందు(36) పరిగిలోని ఓ రూమ్ లో ఉంటూ కూలి పని చేసుకుంటూ ఆపై చోరీలకు పాల్పడుతున్నారు. గత నెల 18న షాద్ నగర్ పట్టణం విజయ నగర్ కాలనీలోని వారణాసి జగన్ అనే వ్యక్తి ఇల్లు తాళం వేసి ఉండగా.. తాళం పగులగొట్టి ఆ ఇంట్లోకి చొరబడి బీరువాలోని 20 తులాల బంగారం,13 తులాల వెండి దొంగిలించారు. జగన్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న షాద్ నగర్ పోలీసులు శంషాబాద్ సీసీఎస్ పోలీసుల సహాయంతో చోరీకి పాల్పడ్డ ఈ ముగ్గురిని గుర్తించి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 30 తులాల బంగారం, కిలో వెండి స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు. రాఘవేందర్ రెడ్డిపై ఇప్పటికే పలు స్టేషన్లలో 15 కేసులున్నట్లు గుర్తించారు.
వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
- హైదరాబాద్
- May 13, 2023
మరిన్ని వార్తలు
-
T20 World Cup: కీలక పోరులో తడబడుతున్న సౌతాఫ్రికా.. 10 ఓవర్లకే 77/4
-
ఢిల్లీతో సహా అన్ని టీమ్ లను టీవీకే ఓడిస్తది.. తమిళనాడులో విజిల్ మోగాల్సిందే: విజయ్
-
Vijay Deverakonda: తెలుగు రాష్ట్రాలకు ‘కొత్త కోడలు’ వచ్చింది.. రష్మికను పరిచయం చేస్తూ విజయ్ దేవరకొండ ఎమోషనల్!
-
వచ్చేవి జమిలీ ఎన్నికలే..నేను పోటీచెయ్యను నెక్ట్స్ నా కొడుకే: గుత్తా సుఖేందర్ రెడ్డి
లేటెస్ట్
- T20 World Cup: కీలక పోరులో తడబడుతున్న సౌతాఫ్రికా.. 10 ఓవర్లకే 77/4
- ఢిల్లీతో సహా అన్ని టీమ్ లను టీవీకే ఓడిస్తది.. తమిళనాడులో విజిల్ మోగాల్సిందే: విజయ్
- Vijay Deverakonda: తెలుగు రాష్ట్రాలకు ‘కొత్త కోడలు’ వచ్చింది.. రష్మికను పరిచయం చేస్తూ విజయ్ దేవరకొండ ఎమోషనల్!
- వచ్చేవి జమిలీ ఎన్నికలే..నేను పోటీచెయ్యను నెక్ట్స్ నా కొడుకే: గుత్తా సుఖేందర్ రెడ్డి
- T20 World Cup: హే బ్రూక్ బ్రో.. పిచ్ ఫోటోను ముందే తీసుకో.. లేదంటే మ్యాచ్ ఓడిపోతావ్
- మంచి ప్రాక్టీస్ తో ఫ్యాక్టరీల్లో జీరో యాక్సిడెంట్ సాధించవచ్చు: మంత్రి వివేక్
- పొంచి ఉన్న ఊబకాయం ముప్పు.. ప్రపంచంలోనే భారత్ రెండో స్థానం
- T20 World Cup: టాస్ గెలిచిన న్యూజిలాండ్.. సౌతాఫ్రికా ఫస్ట్ బ్యాటింగ్
- సింగూర్ డ్యామ్ పనులు వెంటనే పూర్తి చెయ్యాలి: మంత్రులు
- బంజారాహిల్స్ లో డాల్డా, పామ్ ఆయిల్తో కల్తీ నెయ్యి తయారీ..హోటళ్లు, శుభకార్యాలకు ఇక్కడి నుంచే సప్లై
Most Read News
- భారత్కు గ్యాస్ సరఫరా చేయలేం.. ప్రకటించిన ఖతర్
- బుధవారం కుప్పకూలిన గోల్డ్ అండ్ సిల్వర్.. యుద్ధంలోనూ తగ్గుతున్న రేట్లు..
- భారత్ కు ఆయిల్ సరఫరా చేసేందుకు సిద్దంగా ఉన్నాం: రష్యా
- ఉపాధి హామీ పథకం కింద పని చేసే కూలీలకు శుభవార్త
- శ్రీశైలానికి సాష్టాంగ యాత్ర... కర్ణాటక భక్తుడి అలుపెరగని సంకల్పం..
- ఏప్రిల్ 1 నుంచి రెగ్యులర్ పెట్రోల్ దొరకదు.. E–20 పెట్రోల్ మాత్రమే దొరుకుతుంది.. అంటే ఏంటంటే..
- భారత్ సరికొత్త ఆయుధం.. శాటిలైట్ లేకున్నా వేటాడే 'శేషనాగ్-150' డ్రోన్..
- బేగంబజార్ లో నకిలీ కిరాణా సరుకుల అమ్మకం..ముగ్గురు గుజరాతీలు అరెస్ట్
- ఊపిరి పీల్చుకునే గ్యాప్ ఇవ్వని ఇజ్రాయెల్: ఇరాన్పై బాంబుల వర్షం
- కొత్త కార్పొరేషన్లలో 2 వేల ఉద్యోగాలు
