సీఎం అప్పీల్ మేరకు కార్మికులు విధుల్లో చేరాలి: గంగుల

సీఎం అప్పీల్ మేరకు కార్మికులు విధుల్లో చేరాలి: గంగుల

సీఎం అప్పీల్ మేరకు ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలన్నారు మంత్రి గంగుల కమాలకర్. కార్మికుల్ని తమ స్వార్థం కోసం నాయకులు వాడుకుంటున్నారని అన్నారు. ఆర్టీసీ డ్రైవర్ బాబు అంత్యక్రియల విషయంలో కొందరు నాయకులు శవరాజకీయాలు చేశారన్నారు  అంతమంది నాయకులు బాబు ఇంటికి వచ్చినా అంత్యక్రియలకు కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం బాబు కుటుంబాన్ని ఆదుకుంటుందన్నారు.కేంద్ర ప్రభుత్వం విమాన, రైల్వే, బీపీసీఎల్ ని ప్రయివేటీకరణ చేయొచ్చా? అని ప్రశ్నించారు.