హైదరాబాద్, వెలుగు:జీహెచ్ఎంసీలో నామినేషన్ల దాఖలు ముగిసింది. 150 డివిజన్లకు మొత్తం 1,932 మంది క్యాండిడేట్స్ 2,602 నామినేషన్లు వేశారు. పూర్తి సమాచారం మేరకు శుక్రవారం ఒక్కరోజే 1,412 మంది క్యాండిడేట్స్ 1,937 నామినేషన్లు అందజేశారు. వీరిలో బీజేపీ నుంచి 571 మంది, సీపీఐ నుంచి 21, సీపీఎం నుంచి 22, కాంగ్రెస్ నుంచి 372, ఎంఐఎం నుంచి 78, టీఆర్ఎస్ నుంచి 557 మంది, టీడీపీ నుంచి 206, రికగ్నైజ్డ్, రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీల నుంచి 115 మంది, ఇండిపెండెంట్స్650 మంది నామినేషన్లు వేశారు. శనివారం అధికారులు నామినేషన్లను పరిశీలిస్తారు.
1,932 మంది క్యాండిడేట్స్ 2,602 నామినేషన్లు
- హైదరాబాద్
- November 21, 2020
లేటెస్ట్
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- ఏప్రిల్ 22 నుంచి మే 10 వరకు కేసీఆర్ బస్సు యాత్ర
- అవమానమే కానిస్టేబుల్ ను సివిల్స్ ర్యాంకర్ చేసింది...
- కేజ్రీవాల్ డైట్ పై వివాదం... తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు
- Ukraine-Russia War: రష్యన్ బాంబర్ను కూల్చిన ఉక్రెయిన్ సైన్యం..
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
- Salaar Prabhas Bike: సలార్ ప్రభాస్ వాడిన బైక్ కావాలా..అయితే ఇలా గెలుచుకోండి
- వైసీపీ మేనిఫెస్టోకు డేట్ ఫిక్స్... కీలక హామీ ఇదే..
- ఈ డబ్బులు తీసుకుని బీజేపీకి ఓటు వేయండి : వీడియోకు దొరికిన కమలం నేత
- కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి నామినేషన్.. హ్యాట్రిక్ సాధిస్తాడా
Most Read News
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- చిలుకూరులో సంతాన ప్రసాదం : పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్ జాం
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్