కరెంట్ షాక్ తో బాలిక మృతి

కరెంట్ షాక్ తో బాలిక మృతి

మహబూబాద్ జిల్లా: నర్సింహులపేట మండలం మూడవతండాలో విషాదం చోటు చేసుకుంది. బట్టలు ఆరేస్తుండగా తీగకు కరెంట్ షాక్ నవ్య అనే బాలిక చనిపోయింది. వారం రోజులుగా ఇళ్లలోని వస్తువులకు కరెంట్ షాక్ వస్తుందని విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసినా.. ఎవ్వరూ పట్టించుకోలేదంటున్నారు గ్రామస్థులు. అధికారుల నిర్లక్ష్యంతోనే బాలిక చనిపోయిందని తండా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం

 

కేసీఆర్ కు కొత్త నిర్వచనం చెప్పిన విజయశాంతి

బెంగాల్ ఫార్ములా ఇక్కడ పనిచేయదు