హైదరాబాద్, వెలుగు: జర్నలిస్టులకు వెంటనే ఇండ్ల స్థలాలు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మంగళవారం సమాచార శాఖ మంత్రి మహేందర్ రెడ్డిని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సోమయ్య, , కార్యదర్శి బసవ పున్నయ్య నేతృత్వంలోని ప్రతినిధి బృందం కలిసి వినతిపత్రం అందించింది. ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం వేలాది మంది జర్నలిస్టులు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నారని గుర్తుచేశారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తున్నారని గుర్తుచేశారు. కానీ, హైదరాబాద్ తో పాటు పలు పట్టణాలు, నగరాల్లో పని చేస్తున్న జర్నలిస్టులకు మాత్రం ఇండ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియ జరగడం లేదని మంత్రి వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపు ఐదారు వేల మంది జర్నలిస్టులు వివిధ హౌసింగ్ సొసైటీల్లో సభ్యులుగా ఉన్నారని, ఆయా సొసైటీలకు స్థలాలు కేటాయించాలని కోరారు.
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలివ్వండి.. మంత్రి మహేందర్ రెడ్డికి టీడబ్ల్యూజేఎఫ్ వినతి
- హైదరాబాద్
- October 4, 2023
లేటెస్ట్
- 6 నెలల్లో PoKని భారతదేశంలో కలిపేస్తాం: యోగి ఆదిత్యనాథ్
- ఏపీలో ఎన్నికల అల్లర్లు.. వాటిపై నిషేధం..
- RCB vs CSK: వర్షం అంతరాయం.. ఆగిన చెన్నై - బెంగళూరు మ్యాచ్
- తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
- ఎంతమందిని జైల్లో పెడతావో చూస్తాం: మోదీపై కేజ్రీవాల్ ఫైర్
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- ప్రధాని మోదీ ప్రజలను రెచ్చగొడుతున్నారు: మల్లికార్జున్ ఖర్గే
- RCB vs CSK: మహా సమరం.. మిస్ అవ్వకండి: కీలక మ్యాచ్లో టాస్ ఓడిన బెంగుళూరు
- స్వాతి మలివాల్ కేసులో తొలిసారి స్పందించిన కేజ్రీవాల్
- కిర్గిస్థాన్లో విదేశీ విద్యార్థులపై దాడులు.. బయటకు రావొద్దని విదేశాంగ శాఖ హెచ్చరికలు
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!