హైకోర్టులో గౌరెళ్లి ప్రాజెక్టు బాధితులకు ఊరట

హైకోర్టులో గౌరెళ్లి ప్రాజెక్టు బాధితులకు ఊరట

రాష్ట్ర హైకోర్టులో గౌరెళ్లి ప్రాజెక్టు బాధితులకు ఊరట దక్కింది. బాధితులకు పరిహారం చెల్లించకుండా పనులు చేయోద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది కోర్టు. తమకు నష్ట పరిహారం అందలేదంటూ 25 మంది బాధితులు హైకోర్టుకు వెళ్లారు. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది హైకోర్టు. తమకు పరిహారం ఇవ్వడంలేదంటూ కొన్ని రోజులుగా నిర్వాసితులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. చాలామందికి పూర్తి పరిహారం చెల్లించలేదని చెబుతున్నారు బాధితులు.

మరిన్ని వార్తల కోసం:

కీవ్‌లో వీకెండ్ కర్ఫ్యూ ఎత్తేసిన అధికారులు

రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై కేసీఆర్, పీకే చర్చలు