ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో ఆప్ మరోసారి విజయ దుంధుభి మోగించింది. ఈ విజయంపై ఆ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, అభ్యర్థి ఎంఎస్ ఒబెరాయ్, పార్టీ కార్మికులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. "గూండాలు ఓడిపోయాయారు, ప్రజలు గెలిచారు" అని కేజ్రీవాల్ చెప్పారు. మేయర్ ఎన్నికల్లో విజయం సాధించిన ఒబెరాయ్.. సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, లెఫ్టినెంట్ గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ చట్టం ప్రకారం నియమాలు, నిబంధనలు పాటిస్తానని హామీ ఇచ్చారు. ఢిల్లీ ప్రజల కలలను నెరవేర్చేందుకు అందరం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. అంతకు ముందు అత్యంత రసవత్తరంగా సాగిన ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాపై 34 విజయం సాధించారు. ఒబెరాయ్ కు150ఓట్లతో ముందంజలో నిలవగా.. రేఖా గుప్తాకు 116 ఓట్లు వచ్చాయి.
గూండాయిజం ఓడిపోయింది, ప్రజలు గెలిచారు : కేజ్రీవాల్
- దేశం
- February 22, 2023
లేటెస్ట్
- పారిస్ ఒప్పందం..1.5 సెల్సియస్ లిమిట్
- వడదెబ్బ ప్రమాదమా?..లక్షణాలు ఇవే
- యూట్యూబర్: ఫిట్ ఇండియా ఫ్రం అమెరికా
- స్ట్రీమ్ ఎంగేజ్ : నవ్వులు పంచుతూ ఆలోచింపచేస్తుంది
- టెక్నాలజీ : గూగుల్ మీట్ నుంచి స్మార్ట్ టిప్స్
- మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఆడియో లీక్
- టూల్స్ గాడ్జెట్స్ : ట్రయాంగిల్ మాప్
- టెక్నాలజీ : మల్టిపుల్ యాప్లు ఒకేసారి డౌన్లోడ్
- టెక్నాలజీ : కళ్లు కాపాడుకోండిలా..
- కవర్ స్టోరీ : వామ్మో ఎండలు .. నార్త్ ఇండియా టెంపరేచర్లు
Most Read News
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- Weather Alert: ఏపీ ప్రజలు జాగ్రత్త.. ఆదివారం తీవ్ర వడగాలులు
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు