కాశీబుగ్గ/కార్పొరేషన్, వెలుగు: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్13వ డివిజన్లోని ఎంహెచ్నగర్లో చిల్డ్రన్ మైక్రో పార్కును 56 గంటల్లో ఏర్పాటు చేశారు. బల్దియా మేయర్గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్యతో కలిసి బుధవారం పార్కును ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఆజాదికా అమృత్మహోత్సవ్లో భాగంగా 75 గంటల్లో మైక్రో పార్కు ఏర్పాటు చేయాలని టార్గెట్గా పెట్టుకోగా 56 గంటల్లోనే పనులు పూర్తి చేశామన్నారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ఇక్కడ నివసించే 200 నుంచి 300 మంది పిల్లలకి పార్కు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
మైక్రో పార్కు పిల్లలకు ఎంతో ఉపయోగం
- తెలంగాణం
- February 10, 2022
లేటెస్ట్
- జడేజా మ్యాజిక్ .. చెన్నై ఖాతాలో ఆరో విక్టరీ
- రూ.11.35 లక్షల విలువైన డైమండ్ ఇయర్స్ రింగ్స్ను .. 1,080 కే అందుకున్న లక్కీ ఫెలో
- దేశంలో హోమ్ లోన్లు జూమ్ .. రూ.10 లక్షల కోట్లు ఇచ్చిన బ్యాంకులు
- ఇవాళ నుంచే దోస్త్ రిజిస్ట్రేషన్లు
- పగలంతా భగభగ..సాయంత్రం గాలివాన
- బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి మాజీ ఎమ్మెల్యేలు దూరం!
- ఇండియా కూటమికి 57 సీట్లే : అమిత్ షా
- మెదక్ లో ఓసీ వర్సెస్ బీసీ
- రాహుల్ గాంధీ సభ సక్సెస్తో కాంగ్రెస్ లో జోష్
- 1,200 మందికి జీహెచ్ఎంసీ లీగల్ నోటీసులు
Most Read News
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా?
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..