తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు

ఈటల గెలిస్తే ఇద్దరున్న బీజేపీ ఎమ్మెల్యేలు ముగ్గురవుతారు తప్ప.. ప్రజలకేం లాభం జరగదన్నారు మంత్రి హరీష్ రావు. బీజేపీ తెలంగాణలో అధికారంలో లేదని.. వచ్చే అవకాశం కూడా లేదన్నారు. హుజరాబాద్ లో కాంగ్రెస్ కనుమరుగైందని.. టీఆర్ఎస్, బీజేపీ మాత్రమే ఉన్నాయన్నారు. హుజురాబాద్ లో 17 ఏళ్లలో పూర్తి కాని పనులను రాబోయే రెండేళ్లలో పూర్తి చేసి చూపిస్తామన్నారు హరీష్. హుజురాబాద్ లో విశ్వకర్మ భవనానికి శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.