
రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: టీచర్ల పదోన్నతులు, బదిలీల కోసం తప్పుడు పత్రాలు అందిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రంగారెడ్డి డీఈవో సుశీందర్రావు హెచ్చరించారు.
స్పౌజ్ పాయింట్లు, ప్రఫరెన్షియల్ కేటగిరి పాయింట్లపై అన్ని కేటగిరీల టీచర్లు, హెడ్మాస్టర్లు తప్పుడు సర్టిఫికెట్లు సమర్పిస్తే శిక్షార్హులను ఓ ప్రకటనలో పేర్కొన్నారు.