తప్పుడు సర్టిఫికెట్లు ఇస్తే..   క్రిమినల్ కేసులు

తప్పుడు సర్టిఫికెట్లు ఇస్తే..   క్రిమినల్ కేసులు

రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: టీచర్ల పదోన్నతులు, బదిలీల కోసం తప్పుడు పత్రాలు అందిస్తే  క్రిమినల్​ కేసులు నమోదు చేస్తామని రంగారెడ్డి డీఈవో సుశీందర్​రావు హెచ్చరించారు.  

స్పౌజ్ ​పాయింట్లు, ప్రఫరెన్షియల్ కేటగిరి పాయింట్లపై అన్ని కేటగిరీల టీచర్లు, హెడ్మాస్టర్లు తప్పుడు సర్టిఫికెట్లు సమర్పిస్తే శిక్షార్హులను ఓ ప్రకటనలో పేర్కొన్నారు.