మూడు రాష్ట్రాల్లో భారీ మంచు వర్షం

మూడు రాష్ట్రాల్లో భారీ మంచు వర్షం

హిమాలయ పర్వత రాష్ట్రాల్లో మంచు సీజన్ మొదలైంది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్,ఉత్తరాఖండ్ లో భారీగా మంచు కురుస్తోంది. హిమాచల్ క్యాపిటల్ సిటీ షిమ్లా మొత్తం మంచుతో నిండిపోయింది. రోడ్లు కూడా కనిపించనంతగా మంచు కురిసింది. షిమ్లా జిల్లాలోని అనేక ప్రాంతాలు మంచులో కూరుకుపోయాయి. ఇక జమ్మూకశ్మీర్ లోని పీర్ పంజల్ పర్వతశ్రేణుల్లో దట్టంగా మంచు కురుస్తోంది. అక్కడ ప్రజలు ఎవరూ బయటకు వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. ఇళ్ల కప్పులు, రోడ్లు మొత్తం మంచు నిండిపోయాయి. ఉత్తరాఖండ్ లోని బద్రినాథ్ టెంపుల్ దగ్గర  భారీగా మంచు కురుస్తోంది. టెంపుల్ వద్ద భక్తులు ఫోటోలు ,వీడియోలు తీస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

మేడ్చల్ జిల్లా సూరారం కాలనీలో వ్యక్తి దారుణ హత్య

పురుగుల మందు తాగి ప్రేమ జంట ఆత్మహత్య

రూపాయికే క్వార్టర్ మందు