యాదాద్రికి భారీ విరాళం

యాదాద్రికి భారీ విరాళం

తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రికి భారీ విరాళమందింది. ఆలయ స్వర్ణతాపడం కోసం రూ. 2.5 కోట్లు ఇస్తున్నట్లు హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ బండి పార్థసారథి రెడ్డి తెలిపారు. కంపెనీ తరపున రూ. 2 కోట్లు, తన ఫ్యామిలీ తరపున మరో రూ. 50 లక్షలు మొత్తం కలిపి రూ. 2.5 కోట్లు యాదాద్రి దేవాలయానికి అందజేయనున్నట్లు ఆయన చెప్పారు.

For More News..

త్వరలో హైదరాబాద్ కు జేపీ నడ్డా

బ్రేకప్ చెప్పిన దీప్తి సునైనా.. స్పందించిన షణ్ముఖ్