నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితులు ముగ్గురికి హై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన తిరునగరు మారుతీ రావు, ఆయన తమ్ముడు శ్రవణ్ కుమార్, ఖరీంలపై గత ఏడాది సెప్టెంబర్ లో పోలీసులు పీడీ యాక్టు నమోదు చేశారు. ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్న మారుతీరావు సహా నిందితులు రెండు నెలల క్రితం హై కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో జిల్లా ఎస్పీ రంగనాథ్, మిర్యాలగూడ డీఎస్పీ కె శ్రీనివాస్ లు బెయిల్ మంజూరు ఇవ్వరాదని వాదించడంతో హై కోర్టు బెయిల్ నిరాకరించింది. పీడీ యాక్టు కేసులో నిందితులు ముగ్గురు మరోసారి పిటిషన్ దాఖలు చేయగా…విచారించిన హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
ప్రణయ్ హత్య కేసులో నిందితులకు బెయిల్
- తెలంగాణం
- April 27, 2019
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- Pavitra Jayaram Daughter: వారి గురించి అలా మాట్లాడకండి.. పవిత్ర కూతురు ఎమోషనల్ కామెంట్స్
- ఇది కొత్తరకం వ్యవసాయం... తేనెటీగలు పెంపకం.. లక్షల్లో ఆదాయం..
- అమెరికాకు చంద్రబాబు.. ఎందుకంటే...
- Kalki 2898 AD Bujji: మీట్ ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్ బుజ్జి..భారీ ఈవెంట్ ప్లాన్ చేసిన కల్కి మేకర్స్..ఎప్పుడంటే?
- SRH vs PBKS: చివరి మ్యాచ్లో టాస్ ఓడిన సన్ రైజర్స్.. క్వాలిఫయర్ 1 పైనే దృష్టి
- బెల్ట్ షాపులు ఎత్తేయాలని యువకుడి నిరాహారదీక్ష
- పేదరికం.. అనారోగ్యం వేధిస్తున్నాయా.. అయితే ఈ మంత్రాలు పఠించి చూడండి..
- అదృష్టాన్ని తెచ్చే ప్రదోష వ్రతం.. ఎప్పుడు.. ఎలా చేయాలి..
- నైరుతి రుతుపవనాల పై కీలకీ అప్డేట్
- తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- రేషన్ షాపుల్లో సన్నబియ్యం
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్రు: కిషన్ రెడ్డి