హైదరాబాద్, వెలుగు: మోకిల ఫేజ్ 2 లో ఈ నెలలో జరగనున్న ప్లాట్ల వేలంపై గురువారం హెచ్ఎండీఏ అధికారులు ప్రీ బిడ్ మీటింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 300 ప్లాట్లకు ఈ నెల 23 నుంచి 5 రోజులపాటు రోజుకు 60 ప్లాట్లకు ఆన్ లైన్లో వేలం జరగనుంది. 300 గజాల నుంచి 500 గజాల వరకు ప్లాట్లు ఉండగా కనీస ధర గజానికి రూ.25వేలుగా అధికారులు ఖరారు చేశారు. ప్లాట్ల వేలం ద్వారా రూ.850 కోట్లు లాభం వస్తుందని హెచ్ఎండీఏ అంచనా వేస్తోంది. ఫేజ్ 1 లో వేలం నిర్వహించినప్పుడు గజం లక్ష వరకు పలకింది.
ఇయ్యాల మోకిల ప్లాట్లపై ప్రీ బిడ్ మీటింగ్.. ఆగస్టు 23 నుంచి ఆన్ లైన్లో వేలం
- హైదరాబాద్
- August 17, 2023
లేటెస్ట్
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్ రెడ్డి
- దొంగను వెంబడిస్తుండగా రోడ్డు ప్రమాదం.. ముగ్గురు భారతీయులు మృతి
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- MI vs KKR: ముంబై బౌలర్ల విజృంభణ.. కోల్కతా57 పరుగులకే 5 వికెట్లు
- పాకిస్థాన్ ఫస్ట్ మూన్ మిషన్ చైనాలో లాంచ్
- Janhvi Kapoor Chennai Home: జాన్వీ కపూర్ ఇంట్లో ఉంటారా? ఈ బంపర్ ఆఫర్ మీ కోసమే..వాటికి మాత్రమే యాక్సెస్
- హైదరాబాద్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై కేసు నమోదు..
- నిద్ర లేచిన ఫుడ్ సేఫ్టీ : ఆహారంలో కల్తీని కట్టడి చేయండి.. దాడులు చేయండి..
- చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ..
- V6 DIGITAL 03.05.2024 EVENING EDITION
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- SRH vs RR: కమ్మిన్స్, భువీ అద్భుతం.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- తెలుగోడి షాట్లకు..హోరెత్తిన ఉప్పల్