ఏప్రిల్ 1న ప్రభుత్వ ఉద్యోగులకు ఐచ్చిక సెలవు

ఏప్రిల్ 1న ప్రభుత్వ ఉద్యోగులకు ఐచ్చిక సెలవు

షహదత్ హజ్రత్ అలీ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏప్రిల్ 1న ఐచ్ఛిక సెలవును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 31న ఐచ్ఛిక సెలవుగా ప్రకటిస్తూ.. గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ఈ మేరకు సవరిస్తూ రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఎం.రఘునందన్ రావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.