విహార యాత్రలో విషాదం జరిగింది. స్నేహితులతో కలసి హిమచల్ ప్రదేశ్ కులుమనాలికి వెళ్లిన హైదరాబాద్ వాసి దురదృష్ట వశాత్తు మరణించాడు. ప్యారచుట్ వేసుకొని గాల్లో విహరిస్తుండగా.. ప్రమాదశాత్తూ ఆ ప్యారచుట్ తెగిపడడంతో అక్కడే మృతి చెందాడు. హైదరాబాద్ నాగోల్ కు చెందిన లక్కా చంద్రశేఖర్ రెడ్డి(24) ECIL లోని శ్రీకర్ హాస్పిటల్స్ లో డాక్టర్ గా పనిచేస్తున్నాడు. నంద్యాల పక్కన కొత్త పల్లె గ్రామానికి చెందిన చంద్ర శేఖర్ రెడ్డి కుటుంబం గత కొంత కాలంగా నాగోల్ లోని సమత పూరి కాలనీ లో నివాసం ఉంటోంది. ఫిజియోథెరపీ పూర్తి చేసి ఇటీవలే శ్రీకార ఆస్పత్రి లో ఉద్యోగం చేస్తున్న చంద్ర శేఖర్.. బుధవారం రాత్రి స్నేహితులతో కలిసి కులు మనాలి వెళ్లారు. అక్కడ జరిగిన ప్రమాదం లో మృతి చెందాడు. చంద్ర శేఖర్ రెడ్డి మృతి తో ఆ కుటుంబంలో, ఆ కాలనీలో విషాద ఛాయలు ఆలుముకున్నాయి
కులుమనాలి లో హైదరాబాద్ డాక్టర్ మృతి
- క్రైమ్
- August 11, 2019
లేటెస్ట్
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం
- పీఓకేను స్వాధీనం చేసుకుంటం: అమిత్ షా
- Federation Cup 2024: బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఖాతాలో స్వర్ణం
- T20 World Cup 2024: కోహ్లీతో జాగ్రత్త.. పాక్ ఆటగాళ్లను హెచ్చరించిన మాజీ కెప్టెన్
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- సీఎం జగన్ ఇంట్లో ముగిసిన రాజశ్యామల చండీయాగం
- రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు కేసీఆర్ పిలుపు
- ఏందమ్మా ఇది... . దోమల బ్యాట్ను ఇలా కూడా వాడతారా..
- టెట్ పరీక్ష హాల్టికెట్ల విషయంలో గందరగోళం
- PBKS vs RR: పంజా విసిరిన పంజాబ్ బౌలర్లు.. ఎదుట స్వల్ప లక్ష్యం
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- టూర్లకు పోతున్న లీడర్లు
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- యాదాద్రి పవర్ ప్లాంట్ ఫస్ట్ ఫేజ్ షురూ