హైదరాబాద్

సిలిండర్లలో గంజాయి దాచి సప్లయ్

    ఏపీ నుంచి ఆగ్రాకు తరలిస్తున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్     65 కిలోల సరుకు స్వాధీనం జీడిమెట్ల, వెలుగు : 

Read More

మన పీవీకి భారతరత్న.. ఏకైక తెలుగు వ్యక్తిగా రికార్డు

మాజీ ప్రధాని చరణ్ సింగ్, హరిత విప్లవ  పితామహుడు ఎంఎస్ స్వామినాథన్​కు కూడా.. ఆర్థిక సంస్కరణలతో దేశాభివృద్ధికి పీవీ నరసింహారావు పునాది భూస

Read More

ప్రజావాణికి 1,669 ఫిర్యాదులు

పంజాగుట్ట, వెలుగు :  బేగంపేటలోని జ్యోతిరావ్ ఫూలే ప్రజాభవన్​లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి 1,669 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. 2

Read More

ఇవాళే తెలంగాణ బడ్జెట్

    మధ్యాహ్నం 12కు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న భట్టి విక్రమార్క     మండలిలో సమర్పించనున్న మంత్రి శ్రీధర్ బాబు   &

Read More

విద్యార్థులను తిట్టారని..ఇద్దరు టీచర్లపై సస్పెన్షన్ వేటు

రంగారెడ్డి:విద్యార్థులు, వారి తల్లిదండ్రులపట్ల అమర్యాదగా ప్రవర్తించారని ఇద్దరు ప్రభుత్వ టీచర్లను సస్పెండ్ విద్యాశాఖ అధికారులు చేశారు. పటాన్ చెరు మండలం

Read More

TSPSC: గ్రూప్ -4 ఫలితాలు విడుదల

హైదరాబాద్: ఎట్టకేలకు గ్రూప్-4 ఫలితాలను విడుదల చేసింది టీఎస్ పీఎస్సీ. అభ్యర్థుల ర్యాంకుల లిస్టును వెల్లడించింది.గతేడాది (2023) జూన్ లో గ్రూప్-4 పరీక్షల

Read More

మార్చి 1 నుంచి టెన్త్ ప్రీఫైనల్ ఎగ్జామ్స్

హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు ఫ్రీఫైనల్ ఎగ్జామ్స్ మార్చి 1 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ షెడ్యూల్  విడ

Read More

ఎంపీ టికెట్‌ కోసమే రేవంత్‌ను పట్నం మహేందర్‌ కలిశారు.. మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పట్నం మహేందర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చేవెళ్ల ఎంపీ టికెట్‌ కోసమే రేవంత్‌ను పట్నం

Read More

చంద్రబాబు క్విట్ ఏపీ నినాదం రావాలి : లక్ష్మీపార్వతి

ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పై వైసీపీ నేత లక్ష్మీ పార్వతి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు జీవితం ప్రజలకు తెలుసని అన్నీ  అబద్ధాలు మోసాలేనన

Read More

గొంతు చించుకున్నా మైక్ ఇవ్వలేదు: హరీష్రావు

హైదరాబాద్:రాష్ట్రాభివృద్ధికోసం బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా సహకరిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సభలో గొంతు చించుకున్నా మైక్ ఇవ్వలేదని హరీష్రా

Read More

బీఆర్ఎస్ సహకారంతోనే జగన్ తుపాకులతో వచ్చి నాగార్జున సాగర్ ను ఆక్రమించుకున్నారు : సీఎం రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ నాయకుల పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ సహకారంతోనే ఏపీ సీఎం జగన్ తుపాకులతో వచ్చి నాగార్జున సాగర్ ను ఆక్రమించుకున్నారని అన్నారు. బ

Read More

కేసీఆర్ డైనింగ్ టేబుల్ పైనే కృష్ణా నీళ్ల దోపిడి జరిగింది: సీఎం రేవంత్రెడ్డి

హైదరాబాద్: కృష్ణా జలాలపై మరణశాసనం రాసిందే బీఆర్ఎస్ పాలకులని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. 811 టీఎంసీల కృష్ణా జలాల్లో 299 సరిపోతాయని సంతకం పెట్టింద

Read More

ఫ్రీ బస్సు స్కీం వల్ల దేవాదాయ ఆదాయం రెట్టింపైంది -రేవంత్

ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ ఉచిత బస్సు స్కీంతో తెలంగాణ రాష్ట్రంలో ఎండోమెంట్ ఆదా

Read More