విహారయాత్ర విషాదం నింపింది. ఫ్రెండ్స్ తో పాండిచ్చేరి టూర్ కు వెళ్లిన ఓ హైదరాబాద్ యువకుడు అక్కడి బీచ్ లో గల్లంతయ్యాడు. కుషాయిగూడ సాయినగర్ కు చెందిన నిఖిల్ రెడ్డి(22) గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అయితే 10 మంది ఫ్రెండ్స్ తో కలిసి శనివారం పాండిచ్చేరి టూర్ కు వెళ్లారు .సోమవారం సాయంత్రం అక్కడి బీచ్ కు వెళ్లారు.అందరు బీచ్ లో ఆడుతుండగా అలలకు నిఖిల్ కొట్టుకుపోయాడు. అది గమనించిన అతని ఫ్రెండ్స్ నిఖిల్ ను కాపాడదామని ప్రయత్నించినా అలల తాకిడికి కొట్టుకుపోయాడు. నిఖిల్ ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో పాండిశ్చేరిలోని కొటకుప్పం పోలీసులకు కంప్లైంట్ చేశారు అతని స్నేహితులు. ఈ విషయం తెలవడంతో నిఖిల్ తల్లి, కుటుంబ సభ్యులు శోఖ సంద్రంలో మునిగిపోయారు.
విహారయాత్రలో విషాదం.. బీచ్ లో యువకుడు గల్లంతు
- తెలంగాణం
- February 11, 2020
లేటెస్ట్
- జస్ట్ మిస్: దేశంలో మరో భారీ రైలు ప్రమాదానికి కుట్ర
- హైదరాబాద్లో మళ్లీ భారీ వర్షం..పలుప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం
- షాకింగ్ వీడియో: చూస్తుండగానే భారీ గుంతలోపడ్డ ట్రక్కు
- కేపీహెచ్బీ లేడీస్ హాస్టల్లో యువతి ఆత్మహత్య
- రైతులకు మంత్రి ఉత్తమ్ గుడ్ న్యూస్
- SLBC పనులకు రూ.4వేల 637 కోట్ల నిధులు: కేబినెట్ నిర్ణయం
- ఇకపై హైడ్రా మరింత పవర్ ఫుల్.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం
- ఫీజు కట్టలేదని విద్యార్థులను బంధించారు..స్కూల్ ఎదుట తల్లిదండ్రుల ఆందోళన
- మంత్రి దామోదర చొరవ..సమ్మె విరమించిన ఆరోగ్య మిత్రలు
- 40 అడుగుల లోయలో పడ్డ ఆర్మీ వెహికల్.. ముగ్గురు జవాన్లు మృతి
Most Read News
- బలహీనపడిన రుతుపవనాలు..అలర్ట్ ఉన్న జిల్లాలివే..
- అంతా చంద్రబాబు కట్టు కథ.. తిరుమల లడ్డు వివాదంపై స్పందించిన జగన్
- Gold Rate Today: స్థిరంగా బంగారం ధరలు.. ఈరోజు ధరలు ఎంతంటే...
- telangana NEET counselling : గుడ్న్యూస్ : నీట్ కౌన్సెలింగ్లో తెలంగాణ విద్యార్థులకు ఊరట
- IND vs BAN 2024: తప్పు జరిగింది: నాటౌటైనా పెవిలియన్కు వెళ్లిన కోహ్లీ
- బిగ్ అలర్ట్.. రానున్న 3 గంటల్లో తెలంగాణలో మళ్లీ వాన
- Good Health : ఏ బ్లడ్ గ్రూప్ వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. ?
- IND vs BAN 2024: అంచనా తప్పింది: రోహిత్, సిరాజ్కు పంత్ క్షమాపణలు
- అవును నాకు ఆ సమస్య ఉంది: స్టార్ హీరోయిన్.
- హైడ్రా కేసును కొట్టివేయండి .. హైకోర్టులో చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ పిటిషన్