తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 26 మంది ఐఏఎస్ లను బదిలీ చేసింది ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇంత పెద్ద స్థాయిలో అధికారుల బదిలీ జరగటం ఇదే.. ఐదు జిల్లాల కలెక్టర్లను సైతం బదిలీ చేసింది ప్రభుత్వం. ఏయే అధికారి ఎక్కడకు బదిలీ అయ్యారో చూద్దాం..
కృష్ణభాస్కర్ - ఫైనాన్స్, ప్లానింగ్ ప్రత్యేక కార్యదర్శి
కె.శశాంక - రంగారెడ్డి జిల్లా కలెక్టర్
రాహుల్ బొజ్జా - నీటిపారుదలశాఖ కార్యదర్శి
స్మితా సభర్వాల్ -ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శి
భారతి హోళికేరి - పురావస్తుశాఖ డైరెక్టర్
మహేశ్ దత్ ఎక్కా - గనులశాఖ ముఖ్య కార్యదర్శి
హరిచందన - నల్గొండ కలెక్టర్
బి.ఎం.సంతోష్ - జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్
అద్వైత్ కుమార్ సింగ్ - మహబూబాబాద్ జిల్లా కలెక్టర్
సంగీత సత్యనారాయణ - సీఎంవో జాయింట్ సెక్రటరీ
అహ్మద్ నజీద్ - ప్రణాళికాశాఖ ముఖ్య కార్యదర్శి
వల్లూరు క్రాంతి - సంగారెడ్డి జిల్లా కలెక్టర్
చిట్టెం లక్ష్మి - పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య డైరెక్టర్
కృష్ణ ఆదిత్య - కార్మికశాఖ కార్యదర్శిగా
బుద్ధప్రకాశ్ - పీసీబీ సభ్య కార్యదర్శి
ఎ.ఎం.ఖానమ్ - మైనార్టీ గురుకులాల సొసైటీ కార్యదర్శి
ఆర్.వి.కర్ణన్ - టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ
బుర్రా వెంకటేశం - బీసీ సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శి
ఎం.రఘునందన్రావు - జీఏడీ కార్యదర్శి
సందీప్ సుల్తానియా - పంచాయతీరాజ్, ఆర్డీ కార్యదర్శి
ఎం.ప్రశాంతి - ఆయుష్ డైరెక్టర్
చంద్రశేఖర్ రెడ్డి - సీఎంఓ సెక్రటరీగా
వేముల శ్రీనివాస్ - సీఎం ఓఎస్డీగా