సరిహద్దుల వెంబడి కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతున్న పాకిస్తాన్ కు… భారత సైన్యం మరోసారి దీటైన జవాబిచ్చింది. ఇవాళ(మంగళవారం) ఉదయం లీపా వ్యాపీలోని ఉగ్ర శిబిరాలను భారత జవాన్లు ధ్వంసం చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ పరిధిలోని ఈ లోయలో టెర్రర్ లాంచ్ పాడ్ ఉన్నట్టు సైన్యానికి సమాచారం అందింది. వెంటనే అలర్టైన భద్రతా దళాలు నాశనం చేశాయి. పాక్ ఆర్మీ పోస్టులకు ఈ లాంచ్ పాడ్ అత్యంత సమీపంలోనే ఉన్నట్టు తెలుస్తోంది.
పాక్ ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసిన భారత సైన్యం
- దేశం
- September 10, 2019
లేటెస్ట్
- కాశీ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు
- హెచ్డి రేవణ్ణకు ఊరట.. షరతులతో కూడిన బెయిల్
- ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ కు వచ్చి.. మహిళ మృతి
- కేరళలో ఐస్ క్రీం బాంబు పేలుడు
- ఏపీలో ఎక్కడా రీ పోలింగ్ అవసరం లేదు: సీఈవో ఎంకే మీనా
- టీడీపీ గూండాలు విచ్చలవిడిగా దాడులు చేశారు: సజ్జల
- Pavithra Jayaram: చివరగా దిగిన ఫొటోతో పవిత్ర భర్త ఎమోషనల్ పోస్ట్..నా పవి ఇక లేదు..ప్లీజ్ మళ్ళీరావా
- ఎల్లారెడ్డిపేటలో ఉద్రిక్తత.. పోలీసులు కొట్టారంటూ ఆందోళన
- పెట్రోల్ పంప్ పై కుప్పకూలిన హోర్డింగ్.. 35 మందికి గాయాలు
- ముంబైలో దుమ్ము తుఫాన్.. ఈ సీజన్ లో నగరాన్ని తాకిన తొలి చినుకు
Most Read News
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- Orry Daily Income:సెలబ్రిటీలకే సెలబ్రిటీ..హీరోయిన్స్ను టచ్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు..ఎవరితను?
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- మధుయాష్కీ గౌడ్ ఇంటిపై రెయిడ్
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- RCB vs DC: వరుసగా ఐదో విజయం.. ఢిల్లీని చిత్తు చేసిన బెంగుళూరు
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- బీజేపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు
- వచ్చే సీజన్లో పత్తి పైనే ఫోకస్.. 70 లక్షల ఎకరాల్లో సాగుకు ప్లాన్