న్యూఢిల్లీ: కరోనా కేసులు తగ్గుతుండడంతో అంతర్జాతీయ రాకపోకలకు సంబంధించిన గైడ్-లైన్స్ ను కేంద్రం సవరించింది. ఈ నెల 13 నుంచి చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్లాండ్ నుంచి వచ్చే ప్రయాణికులు 'కరోనా టెస్ట్ రిపోర్ట్'ని సమర్పించాల్సిన అవసరంలేదని తెలిపింది. వారి ఆరోగ్య సమాచారాన్ని కూడా సేకరించాల్సిన పనిలేదని వెల్లడించింది. గడిచిన నాలుగు వారాలుగా ఈ దేశాల్లో కరోనా కేసులు తగ్గుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు.
విదేశాల నుంచి వచ్చేటోళ్లకు కరోనా రిపోర్ట్ అక్కర్లే
- దేశం
- February 11, 2023
లేటెస్ట్
- మీకు తెలుసా : మీ G mail బల్క్ మెసేజీలను ఇలా డిలీట్ చేసుకోండి..!
- T20 World Cup 2024: అలుపెరగని శ్రామికుడు.. ప్రపంచ కప్ జట్టులో చోటుపై శాంసన్ ఎమోషనల్ పోస్ట్
- మణికొండ పంచవటి కాలనీలో భారీ అగ్నిప్రమాదం
- సల్మాన్ ఖాన్ కాల్పుల కేసు: కస్టడీలో ఆత్మహత్య చేసుకున్న నిందితుడు
- కడప ఎంపీగా గెలిపిస్తే.. కేంద్రంలో మంత్రిని అవుతా... షర్మిల
- V6 DIGITAL 01.05.2024 AFTERNOON EDITION
- గెలిచినా ఓడినా ప్రజా సేవ చేయడమే తెలుసు : జీవన్ రెడ్డి
- వందే భారత్ లో టాయ్ లెట్స్ సూపర్.. ఫుడ్డే బాగోలేదు..
- Alluri Seetaram Raju: 50 ఏళ్ళ అల్లూరి సీతారామరాజు..తెర వెనుక విశేషాలు ఇవే..
- జగన్ భూములు ఇచ్చేవాడే తప్ప, లాక్కునే వ్యక్తి కాదు.. సీఎం జగన్
Most Read News
- RCB: బౌలింగ్ కష్టాలు తీరినట్టే! జూనియర్ బుమ్రాను సిద్ధం చేస్తున్న ఆర్సీబీ
- Bird Flu: విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ.. తినవలసిన ఆహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
- Summer trip: తెలంగాణ ఊటీ ఎక్కడుందో తెలుసా...
- 12 ఏళ్ల తరువాత వృషభ రాశిలోకి బృహస్పతి.. ఏరాశి వారికి ఎలా ఉందంటే..
- మీ కోసం : మే 1 నుంచి ఈ బ్యాంకుల్లో రూల్స్ మారాయి..
- సాంబార్ ఎక్కడ పుట్టింది.. మొదట ఎవరు తయారు చేశారో తెలుసా
- IPL 2024: యువ బౌలర్ ఓవర్ యాక్షన్.. నిషేధం విధించిన క్రమశిక్షణా కమిటీ
- ఇస్రోలో ఉద్యోగాలు, జీతం రూ.56వేలు..అప్లయ్ చేసుకోండిలా
- టీ20 వరల్డ్ కప్.. ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ఇదే
- బీ అలర్ట్ : మే 4 వరకు తెలంగాణలో వడగాలులు