టిక్ టాక్ పై నిఘాను పెంచింది భారత్. ప్రపంచ దేశాలకంటే మన దేశమే టిక్ టాక్ యూజర్లపై ఓ కన్నేసి ఉంచింది. దీంతో పాటు.. వినియోగదారుల సమాచారం ఇవ్వాలంటూ ‘టిక్ టాక్’ యాజమాన్యాన్ని 28దేశాలు కోరాయి. భారత్ కోరిన వాటిలో.. 107 చట్టపరమైన, అత్యవసర విజ్ఞప్తులు ఉన్నాయి. టిక్ టాక్ యూజర్లలో అత్యధికంగా 40శాతంమంది భారతీయులు ఉన్నారు. 2019 జనవరి 1నుంచి జూన్ 30 తేదీల మధ్య 28దేశాల నుంచి వారి వారి దేశాలకు చెందిన యూజర్ల సమాచారం కావాలంటూ టిక్ టాక్ ను కోరాయి. అయితే టిక్ టాక్ యాజమాన్యం మాట్లాడుతూ.. ఆయా దేశాల పౌరులు టిక్ టాక్ లో చేసే వీడియోలు సదరు దేశాల చట్టాలకు విరుద్దంగా ఉన్నాయా అనే విషయాన్ని తాము పరిశీలిస్తామని చెప్పారు. భారత్ నుంచి వచ్చిన విజ్ఞప్తులలో 30 శాతం వినియోగదారుల సమాచారాన్ని అందించినట్లు టిక్ టాక్ యాజమాన్యం తెలిపింది.
‘టిక్ టాక్’ పై నిఘా పెంచిన భారత్…
- దేశం
- January 4, 2020
లేటెస్ట్
- Vijay GOAT: హాలీవుడ్ రేంజ్లో విజయ్ గోట్..అవతార్,అవెంజర్స్ నిపుణుల వీఎఫ్ఎక్స్
- Forbes List 2024: దరిదాపుల్లో లేని కోహ్లీ.. అత్యధిక ఆదాయం పొందుతున్న టాప్ 10 అథ్లెట్లు వీరే
- IIT JEE అడ్వాన్స్డ్ 2024 అడ్మిట్ కార్డులు విడుదల
- రాష్ట్రానికి రూ.వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నయ్: మంత్రి శ్రీధర్ బాబు
- Jr Ntr: ఎన్టీఆర్ స్థలం వివాదంలో కొత్త ట్విస్ట్.. అసలు ఆయనకు సంబంధమే లేదట!
- వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు ఎదుట వైఎస్ అవినాష్ రెడ్డి...
- హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష
- ఫ్రీబస్ స్కీంను తప్పుబట్టిన మోదీ..కౌంటర్ ఇచ్చిన కేజ్రీవాల్
- మోటోరోలా నుంచి కొత్త ఫోన్..ధర, ఫీచర్లు ఇవిగో
- Karthik Aryan: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. బాలీవుడ్ స్టార్ హీరో బంధువులు మృతి
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- కుండపోత వాన