యువతులను కాపాడిన ఇండియన్ ఆర్మీ

యువతులను కాపాడిన ఇండియన్ ఆర్మీ

భారత ఆర్మీ అధికారులు రిషికేశ్‌లో నదిలో కొట్టుకుపోతున్న ఇద్దరు యువతులను కాపాడారు. పూల్ చట్టి ప్రాంతంలో సివిలియన్ రాఫ్ట్ నుంచి ప్రమాదవశాత్తు యువతులు పడిపోయారు. దీంతో అక్కడే ఉన్న ఇండియన్ ఆర్మీ రాఫ్టింగ్ టీం యువతులను  కాపాడింది. సకాలంలో రక్షించకుంటే యువతులు నదిలో మునిగిపోయేవారని ఆర్మీ ఉన్నతాధికారులు తెలియజేశారు. 

మరిన్ని వార్తల కోసం..

ఎర్లీ బర్డ్ పథకంతో ఒకే నెలలో రికార్డ్ స్థాయి పన్ను వసూలు

నా వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదు