భారత్, బంగ్లా రక్షణ సహకారంపై చర్చలు

భారత్, బంగ్లా రక్షణ సహకారంపై చర్చలు

దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ కేంద్ర కార్యాలయంలో భారత్, బంగ్లాదేశ్‌ల ఎయిర్‌‌ఫోర్స్‌ చీఫ్‌లు సమావేశమయ్యారు. ఈ రోజు ఉదయం ఢిల్లీ వచ్చిన బంగ్లాదేశ్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్‌, ఎయిర్ చీఫ్ మార్షల్ షేక్ అబ్దుల్‌ హన్నన్.. భారత వాయుసేన చీఫ్, ఎయిర్‌‌ చీఫ్ మార్షల్ వివేవ్‌ రామ్‌ చౌదరిని కలిశారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రయోజనాలను కాపాడుకోవడంతో పాటు ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని పెంపొందించుకోవడానికి అవసరమైన చర్యలపై చర్చించినట్లు భారత వాయుసేన తెలిపింది.

మరిన్ని వార్తల కోసం..

క్యాన్సర్తో పోరాడుతున్న టాలీవుడ్ నటి

పాండవుల వారసులట.. సోదరిని అత్తారింటికి పంపాలంటే..

ఒక్కరోజులో 10 వేల ఒమిక్రాన్ కేసులు