న్యూఢిల్లీ: మే-12 నుంచి ప్రయాణికుల రైళ్లు నడపనున్నట్లు ఆదివారం అనౌన్స్ చేసింది రైల్వేశాఖ. ప్రస్తుతానికి 15 రైళ్లు నడుపుతామని.. ఢిల్లీ నుంచి దిబ్రూగఢ్, అగర్తలా, హౌరా, పాట్నా, బిలాస్ పూర్, రాంచీ, భువనేశ్వర్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడ్గావ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూతావీలకు ఈ రైళ్లు వెళ్తాయని తెలిపింది. ఈ రైళ్లకు రేపటి నుంచి రిజర్వేషన్లు ప్రారంభం కానుండగా..త్వరలో కోచ్ లను బట్టి మిగతా రైళ్లను నడపనున్నట్లు తెలిపింది రైల్వే.
మే -12 నుంచి ప్రయాణికుల రైళ్లు
- దేశం
- May 11, 2020
లేటెస్ట్
- బాలీవుడ్ సినిమాలో నటించబోతున్న త్రిష
- ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని మోసం
- జైనూర్లో ఇరువర్గాల మధ్య ఘర్షణ
- సమస్యలు పరిష్కరించేంతవరకు ఓట్లెయ్యం
- మొరాయించిన ఈవీఎంలు గంట వెయిట్ చేసి ఓటేసిన కిషన్ రెడ్డి
- హైదరాబాద్ ఓటర్లు ఆసక్తి చూపలే!
- హైదరాబాద్లో ఓటేసిన లీడర్లు
- కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ.. 15 పార్లమెంట్ స్థానాల్లో ఇదే పరిస్థితి
- ముంబైలో గాలి దుమారం
- నకిలీ ORSలతో ప్రాణాలకు ముప్పు
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- మధుయాష్కీ గౌడ్ ఇంటిపై రెయిడ్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు