పాయిజన్ వల్లే మారుతీ రావు చనిపోయినట్లు ప్రాధమికంగా నిర్ధారించారు వైద్యులు. మారుతీ రావు శరీరంపై ఎలాంటి గాయాలు లేవని ప్రాథమిక పోస్ట్ మార్టమ్ నివేదకలో తెలిపారు . పాయిజన్ బాడీ మొత్తం పోవడంతో ఆర్గాన్స్ ఆగిపోయినట్లు గుర్తించారు. మారుతీ రావు బాడీకి బ్లడ్ సర్క్యూలేషన్ ఆగిపోయి బ్రెయిన్ డెడ్ , కార్డియాక్ అరెస్ట్ అయినట్లు ప్రాధమిక పోస్ట్ మార్టమ్ రిపోర్టులో అభిప్రాయపడ్డారు డాక్టర్లు. ఇక మారుతీ రావు విస్రా శ్యాంపిల్ సేకరించింది ఫోరెన్సిక్ టీమ్. విస్రా ఎనాలసిస్ లో మారుతీ రావు ఎటువంటి పాయిజన్ తీసుకున్నారో తెలుస్తుందంటున్నారు వైద్యులు.
see more news