వారంలోపే  ఇంటర్ రిజల్ట్స్.. ప్రాసెస్ పూర్తి చేసిన ఇంటర్ బోర్డు

వారంలోపే  ఇంటర్ రిజల్ట్స్..  ప్రాసెస్ పూర్తి చేసిన ఇంటర్ బోర్డు

హైదరాబాద్,వెలుగు: మే ఫస్ట్ వీక్​లోనే ఇంట ర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ రిలీజ్ కానున్నాయి. దీని కి సంబంధించిన ప్రక్రియ ఇంటర్ బోర్డు పూర్తి చేసింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 దాకా ఎగ్జామ్స్ జరగ్గా, వాటిలో 9.47 లక్షల మంది అటెండ్ అయ్యారు. వాల్యు వేషన్ పూర్తయ్యింది. రిజల్ట్ ప్రాసెస్ ను చెక్ చేస్తున్నారు. అయితే, మే రెండోవారంలో ఇవ్వాలని ఇంటర్ బోర్డు అధికారులు భావించినా, ఏపీలో ఇప్పటికే ఫలితాలు ఇవ్వడంలో ఇక్కడా త్వరగా ఇవ్వాలని భావిస్తున్నారు. మరోపక్క రిజల్ట్స్ రిలీజ్ చేసేందుకు సర్కారు అనుమతి కోసం ప్రతిపాదనలు పంపించినట్టు తెలిసింది.