చెన్నై, కోల్​కతా మధ్య ఐపీఎల్15 తొలి ఆట

చెన్నై, కోల్​కతా మధ్య ఐపీఎల్15 తొలి ఆట

ముంబై: డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్–కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య పోరుతో ఐపీఎల్15వ సీజన్ ప్రారంభం కానుంది. మార్చి 26న వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఈ సీజన్ లో ముంబైలోని వాంఖడే, బ్రబోర్న్, డీవై పాటిల్ స్టేడియంలో 55 మ్యాచ్ లు, పుణెలో 15 మ్యాచ్ లు జరుగుతాయి. అలాగే మ్యాచ్ ల కోసం స్టేడియాలకు వెళ్లే టైమ్ లో ప్లేయర్లు ట్రాఫిక్ లో చిక్కుకోకుండా ఉండేదుకు వారి కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రీన్ చానెల్​కు పర్మిషన్ ఇచ్చింది.