న్యూఢిల్లీ: దేశంలో కరోనా తగ్గిపోవడంతో.. ఐపీఎల్ వేదికలను పెంచాలని బీసీసీఐ యోచిస్తున్నది. ఇందులో భాగంగా ఈ సీజన్ ప్లేఆఫ్స్ మ్యాచ్లను అహ్మదాబాద్తో పాటు మరో సిటీలో నిర్వహించాలని భావిస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే క్వాలిఫయర్–2 (మే 27)తో పాటు, మెగా ఫైనల్ (మే 29)కు అహ్మదాబాద్లోని మొతెరా స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. క్వాలిఫయర్–1 (మే 24), ఎలిమినేటర్ (మే 25) మ్యాచ్లను లక్నో లేదా కోల్కతాలో ఆడించాలని బోర్డు భావిస్తోంది. మే 23 నుంచి 24 వరకు విమెన్స్ టీ20 చాలెంజర్ టోర్నీ జరగనుంది. ప్లేఆఫ్స్ మ్యాచ్ల షెడ్యూల్, ఆతిథ్య స్టేడియాలపై వచ్చే వారం తుది నిర్ణయం తీసుకుంటామని బోర్డు అధికారి ఒకరు పేర్కొన్నారు. ‘ఎక్కువ వేదికల అంశంపై చర్చలు జరుగుతున్నాయి. కొవిడ్ పరిస్థితి కంట్రోల్లో ఉంది. బబుల్కు ముందుగానీ, తర్వాత గానీ ఎక్కడా కొవిడ్ కేసులు నమోదు కాలేదు’ అని సదరు అధికారి వెల్లడించారు.
రెండు సిటీల్లో ఐపీఎల్ ప్లే ఆఫ్స్!
- ఆట
- April 6, 2022
లేటెస్ట్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- TS TET Halltickets 2024: తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- ఏపీలో హింసపై ఈసీ సీరియస్... పల్నాడు, అనంతపురం ఎస్పీలపై వేటు
- మీ మసాలాలు వద్దు సామీ : దిగుమతులపై యూకే ఆంక్షలు
- జీఎస్టీ ఎగవేస్తే ఎవరినైనా ఉపేక్షించవద్దు : సీఎం రేవంత్ రెడ్డి
- లైంగిక వేధింపుల ఆరోపణలపై డీఎంహెచ్వో అరెస్టు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- ICFAI యూనివర్సిటీ యాసిడ్ ఘటనపై పోలీసులు దర్యాప్తు
- బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బిగ్ షాక్
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు