కోల్ కతా : IPL సీజన్ -12లో భాగంగా ఆదివారం ఈడెన్ గార్డెన్ వేదికగా చెన్నైతో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్ కతా.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 161 రన్స్ చేసింది. కోల్ కతా ఓపెనర్ క్రిస్ లిన్ దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలోనే లిన్ (82) హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత మంచి జోరుమీదున్న కోల్ కతాను కట్టడి చేశాడు చెన్నై బౌలర్ ఇమ్రాన్ తాహీర్. కీలకమైన 4 వికెట్లు తీసి, బిగ్ స్కోర్ కు అడ్డకట్ట వేశాడు.
కోల్ కతా ప్లేయర్లలో..క్రిస్ లిన్(82), నితీష్ రానా(21), దినేష్ కార్తీక్(18), శుభన్ గిల్ (15), ఆండ్రూ రస్సెల్(10) ఎక్కువ రన్స్ చేశారు.
చెన్నై బౌలర్లలో..ఇమ్రాన్ తీహీర్(4) వికెట్లతో చెలరేగగా.. శార్థూల్ ఠాకూర్(2), శాట్నర్ (1) వికెట్ తీశారు.
No boundary in the last 26 balls for #KKR as #CSK restrict them to 161/8. https://t.co/5qMaSFSOkW #IPL2019 #KKRvCSK pic.twitter.com/ptew0iSGUE
— Cricbuzz (@cricbuzz) April 14, 2019