IPL : కోల్ కతాతో మ్యాచ్..చెన్నై ఫీల్డింగ్

IPL : కోల్ కతాతో మ్యాచ్..చెన్నై ఫీల్డింగ్

కోల్ కతా : IPL సీజన్ -12లో భాగంగా ఆదివారం ఈడెన్ గార్డెన్ వేదికగా చెన్నైతో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచింది కోల్ కతా. కెప్టెన్ దినేష్ కార్తిక్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. లాస్ట్ మ్యాచ్ లో ఢిల్లీతో ఓడిన కోల్ కతా..ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని కసితో ఉండగా..మంచి ఫామ్ లో ఉన్న చెన్నై అదో జోరును కొనసాగించాలని చూస్తుంది. పాయింట్ల పట్టికలో టాప్ ఉన్న చెన్నై ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది.

టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి.