IPL : రాజస్థాన్ తో మ్యాచ్..ఢిల్లీ ఫీల్డింగ్

IPL : రాజస్థాన్ తో మ్యాచ్..ఢిల్లీ ఫీల్డింగ్

ఢిల్లీ : IPL సీజన్-12లో భాగంగా శనివారం ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచింది రాజస్ధాన్. కెప్టెన్ అజిక్యా రహానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి..