రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. శనివారం 16 జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు, యనంబైలులో 46.4 డిగ్రీల చొప్పున, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జంబుగలో 46.1, ములుగు జిల్లా తాడ్వాయి హట్స్, సీతారామపట్నం, మహబూబాబాద్ జిల్లా పెద్దనాగారంలో 46 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కాగా, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
16 జిల్లాల్లో 44 డిగ్రీలు దాటింది
- తెలంగాణం
- June 4, 2023
లేటెస్ట్
- కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలల్లోనే 6 గ్యారంటీలను అమలు చేసింది : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- ఎండలు మండిపోతున్నయ్.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి: మంత్రి సీతక్క
- పెద్దపల్లిలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్
- మ్యాన్ హోల్ మూతను ఢీకొని స్కూటర్ బోల్తా..తల్లీకూతుళ్లకు తీవ్రగాయాలు
- బీజేపీలో చేరిన బీఆర్ఎస్ ఎంపీటీసీ
- ఎలక్షన్ పోలీసు అబ్జర్వర్తో కలెక్టర్, ఎస్పీ భేటీ
- నీటి సరఫరాలో సమస్యలు ఉండొద్దు : అశ్విని తానాజీ వాకడే
- ఆర్మూర్ లో భూలక్ష్మి మాతా విగ్రహ ప్రతిష్ఠాపన
- పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చూడాలి : డీఎస్పీ తిరుపతిరావు
- Manjula, Mahesh Babu: అక్క మంజులతో మహేష్ ఫన్ మూమెంట్.. వైరల్ అవుతున్న క్యూట్ వీడియో
Most Read News
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు
- బొద్దింకలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి.. ఎలా అడ్డుకోవాలో తెలుసా..
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
- కవర్ స్టోరీ : చాలామంది కపుల్స్ పిల్లలు వద్దంటున్నరు!
- మహాద్భుతం: తిరుమల తిరుపతి దేవాలయం రహస్యాలు ఇవే..