మైహోం గ్రూప్ పై ఐటీ దాడులు: కారణాలు ఇవే

మైహోం గ్రూప్ పై ఐటీ దాడులు: కారణాలు ఇవే

మైహోం సంస్థలపై రెండురోజుటుగా జరుగుతున్న ఐటీ దాడుపై ఆసంస్థ వివరణ ఇచ్చింది. బెంగళూరుకు చెందిన ఓ రయల్ ఎస్టేట్ సంస్థతో జాయింట్ వెంచర్ చేపడుతున్నామని మైహోం సంస్థ అధికారి తెలిపారు. అందులో బాగంగానే మైహోం సంస్థలోనూ ఐటీ అధికారులు దాడి చేశారని చెప్పారు. ఐటీ అధికారులు కోరిన డాక్యుమెంట్స్ ఇచ్చామని తెలిపారు. మైహోం గ్రూప్ కార్యకలాపాలన్నీ విలువలతో కూడి సాగుతాయని అన్నారు. పన్ను కట్టడంలో, నిబంధనలను పాటించడంలో తమ గ్రూప్ కు మంచి ట్రాక్ రికార్డు ఉందని తెలిపారు.