
జపాన్ కంపెనీ క్యాసియో హైదరాబాద్లో తన మొదటి జీ-షాక్ స్టోర్ను ప్రారంభించింది. దీనిని కూకట్పల్లిలో ఏర్పాటు చేసింది. అందరి అభిరుచులకు తగిన వాచీలు ఇక్కడ ఉంటాయని క్యాసియో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ హిడెకి ఇమై చెప్పారు. జీషాక్ వాచీలు ఎక్కువ కాలం మన్నుతాయని అన్నారు.