కరోనాతో చికిత్స పొందుతూ అపస్మారక స్థితిలో ఉన్న ఓ మహిళ ఒంటిపై బంగారు నగలు మాయమయ్యాయి. సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. పేషెంట్ మరణించాక బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో ఈ గమనించిన బాధిత కుటుంబం చిలకల గూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కరోనా చికిత్స కోసం కొద్ది రోజుల క్రితం గాంధీ ఆసుపత్రిలో చేరిన మహిళ.. సోమవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. అయితే మృతదేహంపై నుండి బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. ఇప్పటి వరకు ఆరుగురు బాధితులు ఆసుపత్రిలో బంగారు నగలు పోయినట్టుగా ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కేసులో పలువురిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.
గాంధీ ఆసుపత్రిలో కరోనా పేషెంట్ బంగారం మాయం
- హైదరాబాద్
- September 8, 2020
లేటెస్ట్
- సింగూర్ ప్రాజెక్ట్ను పర్యాటక కేంద్రంగా మారుస్తా : దామోదర రాజనర్సింహ
- ఇవాళ నిర్మల్ లో రాహుల్ గాంధీ బహిరంగ సభ
- ఇవాళ కాగజ్నగర్కు అమిత్ షా రాక
- వంశీకృష్ణకు మాల మహానాడు మద్దతు
- కేసీఆర్.. నీతులు మాట్లాడుతున్నాడు: బండిసంజయ్ ఫైర్
- ఓజోన్ హీలింగ్ అంటే ఏమిటి?
- పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా?
- పారిస్ ఒప్పందం..1.5 సెల్సియస్ లిమిట్
- వడదెబ్బ ప్రమాదమా?..లక్షణాలు ఇవే
- యూట్యూబర్: ఫిట్ ఇండియా ఫ్రం అమెరికా
Most Read News
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు