హైకోర్టు : కేసీఆర్ బర్త్ డే నాడు తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. కేసీఆర్ పుట్టిన రోజైన ఫిబ్రవరి 17న కాకుండా అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న కొత్త సెక్రటేరియట్ ప్రారంభించేలా ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు. కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినందున ఆయన జయంతి రోజునే దాన్ని ప్రారంభించడం సముచితమని అభిప్రాయపడ్డారు. ఈ కేసులో పార్టీ ఇన్ పర్సన్ గా వాదనలు వినిపిస్తానన్న కేఏ పాల్.. ప్రతివాదులుగా సీఎంఓ, చీఫ్ సెక్రటరీలను చేర్చారు.
ఆ రోజున సెక్రటేరియట్ ఓపెనింగ్ వద్దు.. హైకోర్టులో కేఏ పాల్ పిల్
- హైదరాబాద్
- February 2, 2023
లేటెస్ట్
- ఏపీలో గెలిచేదెవరు?
- ట్రాఫిక్ మేనేజ్మెంట్పై UMTA స్టడీ.. సిటీలో ట్రాఫిక్కు చెక్పెట్టేందుకు చర్యలు
- 8 వేల పేజీలతో కవితపై చార్జ్షీట్
- మూడ్రోజుల ముందే అండమాన్కు నైరుతి
- స్టేట్లో నంబర్వన్ భువనగిరి..పెరిగిన పోలింగ్తో ఎవరికి మేలు ?
- ఎవరి లెక్క వారిదే!..డబుల్ డిజిట్ మాకంటే మాకే అని మూడు పార్టీల ధీమా
- ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు సజీవదహనం
- ముంబైలో గాలి దుమారం..14కు చేరిన మృతుల సంఖ్య
- కాశీలో మోదీ నామినేషన్..వరుసగా మూడోసారి ఇక్కడి నుంచే లోక్ సభ బరిలో ప్రధాని
- మోదీ మళ్లీ ప్రధాని అయితే..దేశంలో ఎన్నికలే ఉండవు
Most Read News
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- విద్యుత్శాఖ అలర్ట్