హైకోర్టు : కేసీఆర్ బర్త్ డే నాడు తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. కేసీఆర్ పుట్టిన రోజైన ఫిబ్రవరి 17న కాకుండా అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న కొత్త సెక్రటేరియట్ ప్రారంభించేలా ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు. కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినందున ఆయన జయంతి రోజునే దాన్ని ప్రారంభించడం సముచితమని అభిప్రాయపడ్డారు. ఈ కేసులో పార్టీ ఇన్ పర్సన్ గా వాదనలు వినిపిస్తానన్న కేఏ పాల్.. ప్రతివాదులుగా సీఎంఓ, చీఫ్ సెక్రటరీలను చేర్చారు.
ఆ రోజున సెక్రటేరియట్ ఓపెనింగ్ వద్దు.. హైకోర్టులో కేఏ పాల్ పిల్
- హైదరాబాద్
- February 2, 2023
లేటెస్ట్
- RCBకి కప్ రావడంతో కస్టమర్లకు చాక్లెట్లు పంచి సెలబ్రేట్ చేసిన క్యాబ్ డ్రైవర్
- తెలంగాణ ఇంఛార్జ్ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్
- అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా : గాలి అనిల్ కుమార్
- ఆర్మీ ఉద్యోగం రాలేదని యువకుడు సూసైడ్
- ఎన్నికల కోసం కంట్రోల్ రూమ్ ప్రారంభం
- పార్లమెంట్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు : రాహుల్ రాజ్
- న్యాయం చేయాలని అడ్వకేట్ ఇంటి ముందు ధర్నా
- నాగులమ్మ మినీ జాతర పోస్టర్ ఆవిష్కరణ
- ముల్కలపల్లి మినీ మేడారం జాతర హుండీల లెక్కింపు
- Anupama Parameswaran: రోజూ అన్నమే తినలేం కదా.. బోల్డ్ ప్రశ్నకు.. అనుపమ బోల్డ్ ఆన్సర్
Most Read News
- Astrology: వందేళ్ల తరువాత హోలీరోజు చంద్రగ్రహణం.. ఇక ఈ రాశుల వారు కోటీశ్వరులే...
- Job Offers: TCSలో ఉద్యోగాలు..వెంటనే జాయిన్ అయితే..రూ.40వేల ఇన్సెంటివ్స్
- మల్లారెడ్డి కాలేజీలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం..
- ఉప్పల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం..కోట్ల రూపాయలు వసూలు చేసి పరారీ
- Gold Price : తగ్గుతున్న బంగారం ధరలు
- మిర్యాలగూడలో రూ.5.73కోట్ల బంగారం సీజ్
- విమానాలకు ఆశ్రయమిస్తున్న ఏపీ హైవేలు..
- హైదరాబాద్లో వర్షం.. కూల్ వెదర్లో ఎంజాయ్
- మా కాలేజీలో మీ దౌర్జన్యం ఏందీ.. మైనంపల్లిపై మల్లారెడ్డి కోడలు ఫైర్
- ఈడీ అధికారిక ప్రకటన ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిజానిజాలు