గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియగానే… నటుడు, రాజకీయ నాయకుడు కమల్హాసన్ గురువారం సాయంత్రం ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లారు. కరోనా నుంచి కోలుకున్న బాలు ఆరోగ్య పరిస్థితి గత 24 గంటల్లో విషమించిందని ఎంజీఎం బులిటెన్ విడుదల చేసింది. ఎక్మోతో పాటు, ఆయనకు ప్రాణాధార వ్యవస్థ ద్వారా ట్రీట్ మెంట్ అందిస్తున్నాట్లు MGM డాక్లర్లు తెలిపారు. ఈ క్రమంలో కమల్హాసన్ ఆస్పత్రికి చేరుకున్నారు. బాలు ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను, ఆయన కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు కమల్.
ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లిన కమల్
- దేశం
- September 25, 2020
లేటెస్ట్
- ఎన్నికల డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే గుండెపోటు
- పాలమూరులో ఎవరికి నష్టం? ఎవరికి లాభం?
- సీఎంతో వివేక్, వంశీకృష్ణ భేటీ
- పీఎస్బీల ఖజానా కళకళ
- లక్నోకు ఢిల్లీ దెబ్బ
- వడ్ల తూకంలో మోసం! కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ఆందోళన
- పెరిగిన ఓటింగ్ తో ఎవరికి లాభం!
- మంచిర్యాలలో కాంగ్రెస్ గెలుపు ధీమా
- టూర్లకు పోతున్న లీడర్లు
- యాదాద్రి పవర్ ప్లాంట్ ఫస్ట్ ఫేజ్ షురూ
Most Read News
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- విద్యుత్శాఖ అలర్ట్