ఒకవైపు ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ఏర్పాట్లు జరుగుతుండగా.. మరోవైపు ఆ పార్టీకి చెందిన కరీంనగర్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు గోవా టూర్ కు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సభను కాదని వారంతా టూర్ లో ఎంజాయ్ చేస్తుండటం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు గోవాకు వెళ్లినట్లు సమాచారం. వీరంతా గత రెండ్రోజలు క్రితం అక్కడకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ టూర్ కు సంబంధించిన ఓ వీడియో బయటికి రావడంతో ప్రస్తుతం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో తమ ప్రయాణం చాలా అద్భుతంగా సాగుతుందని కార్పొరేటర్ ఎడ్ల అశోక్ చెప్పారు. తామంతా నాటు పడవలో సముద్రంలో ప్రయాణం చేస్తున్నామని అన్నారు. దాదాపు 20మంది వరకు అక్కడ ఉన్నట్టు ఆయన వీడియోలో చెప్పారు.
గోవాలో ఎంజాయ్ చేస్తున్న కరీంనగర్ కార్పొరేటర్లు
- కరీంనగర్
- January 18, 2023
లేటెస్ట్
- జీఎస్టీలో రూ.45కోట్లు గోల్మాల్.. ఫేక్ బిల్లులు పెట్టి రీ ఫండ్
- మోదీ.. జనానికి దూరమైన చక్రవర్తి: ప్రియాంక గాంధీ
- నేతకాని వారిపై మోదీకి ఇప్పుడు ప్రేమ పుట్టిందా?
- ఓటుతో బీజేపీ, కాంగ్రెస్ను తిప్పికొట్టాలి
- కాంగ్రెస్లోకి భారీగా చేరికలు
- శంషాబాద్లో 34.78 కిలోల బంగారం పట్టివేత
- తెలంగాణకి మేం 9 లక్షల కోట్లు ఇచ్చినం : కిషన్ రెడ్డి
- 86 లిక్కర్ బాటిళ్లు, రూ.5 లక్షల క్యాష్ సీజ్
- దేశంలో బీజేపీ పట్టు కోల్పోయింది: శశి థరూర్
- మే6న తెలంగాణకు జస్టిస్ ఘోష్!
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్