
కరీంనగర్
రోడ్డు బాగు చేయాలని భర్తతో కలిసి కాంగ్రెస్ నేత ధర్నా
రోడ్డు గుంతలమయం అయినా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ.. ఓ మహిళా కాంగ్రెస్ నేత తన భర్తతో కలిసి వినూత్నంగా నిరసన వ్యక్తం చేసింది. రోడ్డుపై బైఠాయించారు.
Read Moreగవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి: సీపీఐ
గవర్నర్ లు కేంద్ర ప్రభుత్వ ఏజెంట్ లుగా పని చేస్తున్నారని.. గవర్నర్ వ్యవస్థను అడ్డు పెట్టుకుని సమాంతర ప్రభుత్వం నడిపిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ
Read Moreడ్రైవర్ లేకుండానే ఆటో చక్కర్లు..
కరీంనగర్ జిల్లా చొప్పదండిలో మూడు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. బైక్ ను
Read Moreభాష్యం విజయసారథి ఇక లేరు
కరీంనగర్ టౌన్, వెలుగు : కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ సంస్కృత పండితుడు, రచయిత, కవి, పద్మశ్రీ అవార్డు గ్రహీత భాష్యం విజయ సారథి(86) మంగళవార అర్ధ
Read Moreఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
ప్రైవేటు దీటుగా సర్కార్ బడులు మెట్ పల్లి, వెలుగు: రాష్ట్రంలో ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే విద్యాసాగర
Read Moreముందుకెళ్లని సిరిసిల్ల కొత్త చెరువు సుందరీకరణ పనులు
రాజన్న సిరిసిల్ల, వెలుగు : సిరిసిల్ల బ్యూటిఫికేషన్ లో భాగంగా చేపట్టిన కొత్త చెరువు సుందరీకరణ పనులు ఎనిమిదేండ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. సిరిసిల
Read Moreకిడ్నీలు పాడై..చావు బతుకుల మధ్య..పేద యువతి
పెద్దపల్లి, వెలుగు: రెండు కిడ్నీలు చెడిపోవడంతో ఓ నిరుపేద యువతి.. చావు బతుకుల నడుమ కొట్టుమిట్టాడుతోంది. ఆపరేషన్ చేయించుకునే స్థోమత లేక.. మెడిసిన్పైనే
Read Moreకాళ్లతో 700కు పైగా కవితలు రాసిన సిరిసిల్ల రాజేశ్వరి ఇకలేరు
అంగవైకల్యాన్ని ఎదురించి, తన కవితలతో సిరిసిల్ల రాజేశ్వరిగా పేరుగాంచిన కవయిత్రి బూర రాజేశ్వరి కన్నుమూశారు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండే
Read Moreపద్మ శ్రీ భాష్యం విజయసారథి మృతికి కేసీఆర్ సంతాపం
హైదరాబాద్: మహాకవి, సుప్రసిద్ధ సంస్కృత భాషా పండితుడు, కరీంనగర్ కు చెందిన పద్మశ్రీ శ్రీభాష్యం విజయసారథి మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు
Read Moreనిధులు మళ్లించిన సెక్రటరీ.. వార్డు మెంబర్స్ ధర్నా
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామ సెక్రటరీ గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడని సర్పంచ్, వార్డు సభ్యులు ఆంద
Read Moreమోటర్ల కనెక్షన్ కట్ చేసి కరెంటు వైర్లు ఎత్కపోయిన్రు
కరీంనగర్: దొంగలు బరి తెగిస్తున్నారు. రైతులు తమ పొలాలకు నీళ్లు పారించుకునేందుకు ఏర్పాటు చేసిన కరెంటు తీగలను ఎత్తుకెళ్లారు. సర్వీస్ వైరు నుంచి వ్యవసాయ మ
Read Moreప్రముఖ కవి, పద్మశ్రీ శ్రీభాష్యం విజయసారథి ఇకలేరు
కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ పండితుడు, రచయిత, కవి, పద్మశ్రీ భాష్యం విజయ సారథి (86) కన్నుమూశారు. అర్ధరాత్రి దాటాక సుమారు ఒకటిన్నర సమయంలో తుదిశ
Read Moreఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
అధికారులు.. కండువా లేని కార్యకర్తలు వేములవాడ, వెలుగు : సిరిసిల్ల మినిస్టర్ కేటీఆర్ జిల్లా కావడంతో అధికారులు కండువా లేని బీఆర్ఎస్కార్యకర్తలు
Read More