హైదరాబాద్ : హైదరాబాద్ లోని ప్రగతిభవన్ ముట్టడికి కస్తూర్బా గాంధీ పాఠశాల టీచర్లు, బీసీ నేతలు బయలుదేరుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యానగర్ లోని బీసీ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, బీసీ నేతలకు కాసేపు వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఆందోళనకారులను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు.
మరిన్ని వార్తల కోసం..