ఖమ్మం

తునికాకు టెండర్లలో జాప్యం

డిసెంబర్​లోనే పూర్తి కావాల్సిన ప్రక్రియ.. ఇంకా షురూ కాలే..  ఈ నెలాఖరులోపు ఫ్రూనింగ్​కంప్లీట్​కావాల్సి ఉంటుంది..   పట్టించుకోని అటవీశా

Read More

ఖమ్మం జిల్లాలో జిన్నింగ్ మిల్లుల ఇష్టారాజ్యం

ఖమ్మం జిల్లాలో జిన్నింగ్ మిల్లుల ఇష్టారాజ్యం తరుగు, తేమ పేరుతో క్వింటాలుకు 10 కిలోల పత్తి కట్ మామూళ్ల మత్తులో పట్టించుకోని సీసీఐ

Read More

సింగరేణికి కోల్ టాస్క్.. యాజమాన్యం ఆపసోపాలు

సింగరేణికి ‘కోల్’ టాస్క్ టార్గెట్​ రీచ్ ​కావాలంటే రోజుకు 2.27 లక్షల టన్నులు ఉత్పత్తి చేయాలి యంత్రాల పని గంటలు పెంచేందుకు యాజమాన్యం

Read More

భద్రాచలం అడవుల్లో మావోయిస్టుల సీక్రెట్ ​బంకర్లు

భద్రాచలం, వెలుగు: మావోయిస్టుల విప్లవ కారిడార్ ​కేంద్రం దండకారణ్యంలో మావోయిస్టుల సీక్రెట్​ బంకర్లు, భారీ సొరంగాలను భద్రతా బలగాలు గుర్తించాయి. వారి గెరి

Read More

 వాహన తనిఖీల్లో..గంజాయి పట్టివేత

భద్రాచలం, వెలుగు : భద్రాచలం వద్ద ఆబ్కారీ పోలీసులు మంగళవారం నిర్వహించిన వాహన తనిఖీల్లో పల్సర్​ బైక్​ పై అక్రమంగా తరలిస్తున్న 2.6 కిలోల ఎండు గంజాయి

Read More

ఓటర్ జాబితా పారదర్శకంగా ఉండాలి : బి. బాల మాయాదేవి

ఖమ్మం టౌన్, వెలుగు :  జిల్లాలో ఓటర్ జాబితాను వంద శాతం పారదర్శకంగా సిద్ధం చేయాలని ఖమ్మం జిల్లా ఎలక్టోరల్  రోల్ పరిశీలకులు, చీఫ్ రేషనింగ్ అధిక

Read More

ప్రాంగణ నియామకాల్లో 43 మంది ఎస్ బీఐటీ స్టూడెంట్స్ ఎంపిక

ఖమ్మం టౌన్, వెలుగు :  సిటీలోని ఎస్ బీఐటీ ఇంజినీరింగ్ కాలేజ్ కు చెందిన 43 మంది స్టూడెంట్స్ టెక్ మహేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్వ్యూ లో సర్వీ

Read More

మరొకరిపై దాడి చేసిన ఎలుగు.. భద్రాద్రిలో వణుకుతున్న జనాలు

మొన్న మద్దుకూరులో...ఇప్పుడు చండ్రుగొండలో... చండ్రుగొండ, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో సోమవారం ఒకరిపై ఎలుగుబంటి దాడి

Read More

ఫట్టభద్రులు పట్టించుకోవట్లే! ..ఎమ్మెల్సీ ఓటు హక్కు నమోదుపై ఆసక్తి చూపని గ్రాడ్యుయేట్లు

వచ్చిన దరఖాస్తుల పరిశీలనలో అధికారుల డిలే..  ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు 56,179 దరఖాస్తులు వెరిఫికేషన్ కంప్లీట్ అయినవి 4,137లోపు మాత్రమే గ

Read More

గ్రీవెన్స్​ దరఖాస్తుల పరిష్కారంపై దృష్టి పెట్టాలి : ప్రియాంక అల

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : గ్రీవెన్స్​లో వచ్చిన దరఖాస్తులపై ఆఫీసర్లు దృష్టి సారించాలని కలెక్టర్ ​ప్రియాంక అల ఆదేశించారు.కలెక్టరేట్​లో సోమవారం గ్రీవ

Read More

అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో తుమ్మల పర్యటన

అశ్వారావుపేట వెలుగు: అశ్వారావుపేట, దమ్మపేట ప్రాంతాలు భవిష్యత్తులో  హార్టికల్చర్​ హబ్​ గా మారుతాయని వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావుఅన్నారు.

Read More

బిందెలతో మిషన్​భగీరథ డీఈ ఆఫీసు ఎదుట మహిళల ధర్నా

భద్రాచలం, వెలుగు :పట్టణంలోని ఇందిరానగర కాలనీకి చెందిన మహిళలు సోమవారం ఖాళీ బిందెలతో మిషన్​భగీరథ ఆఫీస్​ ఎదుట ధర్నా నిర్వహించారు. మిషన్​భగీరథ పైపులు ఉన్న

Read More

పెండింగ్​ స్కాలర్​షిప్స్​,ఫీజు రీయింబర్స్​ మెంట్​ కోసం ధర్నా

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పెండింగ్​లో ఉన్న రూ. 7,800కోట్ల స్కాలర్​ షిప్స్​, ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలను ప్రభుత్వం రిలీజ్​ చేయాలని ఎస్​ఎఫ్​ఐ జి

Read More