ఖమ్మం

ముంచుకొస్తున్న ముర్రేడు ముప్పు!,.. కరకట్ట లేక కూలుతున్న ఇండ్లు

భయాందోళనలో బాధిత కుటుంబాలు కట్ట నిర్మాణానికి సీఎం హామీ ఇచ్చి ఆర్నెళ్లు ఎస్టిమేషన్లు, సర్వేలతోనే సరిపెడుతున్న ఆఫీసర్లు వానలు పడితే పునరావాస కే

Read More

ఉధృతంగానే గోదావరి.. అడవుల్లోకి పోలవరం ముంపు బాధితులు

కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక  55.60 అడుగులు దాటిన ప్రవాహం భద్రాచలం, వెలుగు: భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతున్నది. మూడో ప

Read More

మోరంచవాగుకు 10 కి.మీ దూరంలో తేలిన శవాలు

డ్రోన్లతో వెతికిన పోలీసులు దొరికిన నలుగురి డెడ్​బాడీలు  జయశంకర్ ​భూపాలపల్లి, వెలుగు : మోరంచవాగు ఉధృతికి బుధవారం అర్ధరాత్రి గల్లంతైన నలు

Read More

పునరావాస కేంద్రాల్లోఆకలి కేకలు

ముందుకు రాని హోటళ్ల యజమానులు  హాస్టల్​ కుక్​లతో వంటలు చేయించిన అధికారులు అనుభవం లేక టైంకు రాని ఫుడ్​ ధర్నాకు దిగిన వరద బాధితులు ఖాళీ ప

Read More

కరెంట్ షాక్​తో.. నవోదయ స్టూడెంట్ మృతి

  కరెంట్ షాక్​తో..  నవోదయ స్టూడెంట్ మృతి ఆస్పత్రిలో ట్రీట్​మెంట్ పొందుతున్న మరో ముగ్గురు  ఖమ్మం జిల్లా పాలేరు జవహర్ నవోదయలో ఘ

Read More

ఖమ్మంలో నలుగురు నవోదయ విద్యార్థులకు కరెంట్ షాక్..

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు కేంద్ర నవోదయ స్కూల్ లో  విషాదం చోటుచేసుకుంది. స్కూల్ ఆవరణలో  ఫ్లెక్సీ కడుతుండగా నలుగురు విద్యార్థులకు విద

Read More

భద్రాచలంలో రోడ్డెక్కిన వరద బాధితులు.. భోజనాలు కూడా పెట్టడం లేదని ఆవేదన

కొత్తగూడెం జిల్లా : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది. కొన్ని

Read More

ఖమ్మం జిల్లాలో 2,980 ఎకరాల్లో పంట నష్టం

ఖమ్మం టౌన్, వెలుగు : జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురిసిన వర్షాలకు 2,980 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. పత్తి వేయి ఎకర

Read More

ఖమ్మంలో ఆత్మహత్య వీడియో కలకలం

ఖమ్మం రాజకీయాలు ఇప్పుడు పూర్తిగా బీఆర్​ఎస్​ వర్సెస్​ కాంగ్రెస్​ అనే రీతిలో మారిపోయాయి. బీఆర్​ఎస్​కు నుంచి బయటకి వచ్చిన పొంగులేటి శ్రీనివాస్ కాంగ్రెస్​

Read More

కదిలిస్తే కన్నీళ్లే..! తగ్గుముఖం పట్టిన మున్నేరు

    తడిసిన బియ్యం, నిత్యావసరాలు     కొట్టుకుపోయిన సామాన్లు      బురదమయమైన ఇళ్లను చూసి బోరున వ

Read More

మున్నేరుకు ఇరువైపులా కరకట్టలు ఏమాయె!..ప్రభుత్వ నిర్లక్ష్యంతో నీట మునిగిన ఖమ్మం కాలనీ

మూడేళ్లుగా ప్రపోజల్స్​ కాగితాలకే పరిమితం  2021లో రూ.146 కోట్లతో ఎస్టిమేషన్స్​ పంపిన అధికారులు  వారం రోజుల్లో రూ.170 కోట్లతో మరోసారి ప

Read More

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ

భద్రాచలం : గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం పెరుగుతోంది. శుక్రవారం (జులై 28) రాత్రి 9 గంటలకు గోదావరి నీటిమట్టం 53.1 అడుగులకు

Read More

ప్రధాని మోదీ రైతుల హృదయాల్లో నిలిచిపోతారు: కొండపల్లి శ్రీధర్ రెడ్డి

ఖమ్మం రూరల్, వెలుగు: రైతుల హృదయాల్లో ప్రధాని మోదీ చిరస్థాయిగా నిలిచిపోతారని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు.

Read More