తెలంగాణ భవన్: హుజూర్ నగర్ ఉప ఎన్నికను ఆషామాషీగా తీసుకోవద్దని ఇన్ చార్జ్ లకు సూచించారు మంత్రి కేటీఆర్. బుధవారం తెలంగాణ భవన్ లో ఉప ఎన్నిక పై నల్గొండ జిల్లా నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లాలోని ప్రతీ మండలానికి ఎన్నికల ఇంచార్జి లను నియమించారు. ఎమ్మెల్సీ లు,జనరల్ సెక్రటరీలు,జడ్పి చెర్మెన్ లను ఇంచార్జి లుగా నియమించి గెలుపే లక్ష్యం గా పనిచేయాలని సూచించారు. స్థానిక నేతలను సమన్వయం చేసుకుంటూ అందరూ కలిసి పని చెయ్యాలని కేటీఆర్ తెలిపారు. ఎన్నికలు అయ్యేంతవరకు ఇంచార్జ్ లు ఎవ్వరూ హుజుర్ నగర్ దాటి రావద్దని ఆయన ఆదేశించారు.
ఇంచార్జీలు హుజూర్ నగర్ దాటొద్దు
- తెలంగాణం
- September 26, 2019
లేటెస్ట్
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ
- ఇన్కమ్ ట్యాక్స్ ఆపీస్ లో అగ్నిప్రమాదం.. అధికారి మృతి
- DC vs LSG: రాహుల్ స్టన్నింగ్ క్యాచ్.. లేచి చప్పట్లు కొట్టిన లక్నో ఓనర్
- తెలంగాణలో 65.67 శాతం పోలింగ్
- పసిబిడ్డలలో ప్రారంభ విద్య..తల్లిదండ్రులు ఎలా నడుచుకోవాలి
- ఏపీలో ఎవరు గెలిచినా.. సత్సంబంధాలు కొనసాగిస్తం : సీఎం రేవంత్ రెడ్డి
- బ్యాంకులకు 3వేల 400 కోట్ల మోసం.. DHFL మాజీ డైరెక్టర్ అరెస్ట్
- Kalki 2898 AD: ప్రభాస్ కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.!..ఎప్పుడు..ఎక్కడో తెలుసా?
- Beauty Care: వీటితో ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలకు చెక్..!
- ఏపీలో ఘోర ప్రమాదం.. ఐదుగురు కూలీలు మృతి
Most Read News
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- విద్యుత్శాఖ అలర్ట్