లేటెస్ట్
ఈసారైనా మద్దతు దక్కేనా.. వ్యాపారుల మోసాలకు చెక్ పెడితేనే రైతులకు న్యాయం
ఈనెల 23 నుంచి పత్తి కొనుగోలు చేపట్టనున్న సీసీఐ జిల్లా వ్యాప్తంగా 11 కేంద్రాల ఏర్పాటు, మద్దతు ధర రూ.7,521 తేమ శాతం 8కి మిచకుండా తీసుకురావా
Read Moreబ్రేకింగ్: మహిళల టీ20 వరల్డ్ కప్ విజేతగా న్యూజిలాండ్
మహిళల టీ20 వరల్డ్ కప్ విశ్వవిజేతగా న్యూజిలాండ్ అవతరించింది. దుబాయ్ ఇంటర్ నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో దక్షిణాఫ్రికాపై
Read Moreవయనాడ్ బై పోల్: కూతురి కోసం నేరుగా రంగంలోకి సోనియా గాంధీ
తిరువనంతపురం: కేరళలోని వయనాడ్ పార్లమెంట్ బై పోల్పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తొలిసారి ప్రత్యక్షంగా ఎన్నికల
Read Moreబాధితులకు బిగ్ రిలీఫ్: బుల్డోజర్ కూల్చివేతలపై హై కోర్టు స్టే
లక్నో: ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్లో బుల్డోజర్ కూల్చివేతలపై అలహాబాద్ హైకోర్టు స్టే విధించింది. బాధితులకు ఉత్తరప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్&
Read Moreహర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి రోడ్డు ప్రమాదం
శంషాబాద్: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు బండారు దత్తాత్రేయ శంషాబాద్ ఎయిర్ ప
Read Moreజమ్మూకాశ్మీర్లో టెర్రరిస్టుల కాల్పుల్లో ఇద్దరు లేబర్ మృతి
సరిహద్దు ప్రాంతంలో ఉగ్రదాడులు పెరిగిపోతున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని గందర్బాల్ జిల్లా సోనామార్గ్ ప్రాంతంలో ఇద్దరు వలస కార్మికులను ఉగ్రవాదులు
Read Moreసీనియర్ ఐఏఎస్ ప్రశాంతికి పోస్టింగ్ ఇచ్చిన ఏపీ సర్కార్
తెలంగాణ కేడర్ నుండి రిలీవ్ అయ్యి ఏపీకి వెళ్లిన ఐఏఎస్ అధికారిని ప్రశాంతికి చంద్రబాబు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రశాంతిని ఏపీ
Read Moreనిత్యానందను గుర్తుచేసిన మరో బాబా.. కారులో రాసలీలలు.. వీడియో వైరల్..!
సికార్: రాజస్థాన్లోని సికార్ జిల్లాకు చెందిన ఓ బాబా రాసలీలల వీడియో నెట్టింట వైరల్ అయింది. కారులో ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న దృశ్యాలు ఆ వీడియో
Read Moreసీఎం కప్ 2024 టార్చ్ రిలే ర్యాలీ : తెలంగాణ 32 జిల్లాల్లో పూర్తి
గ్రామీణ క్రీడా రంగాన్ని బలోపేతం చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతున్న సీఎం కప్ 2024 ని విస్తృత స్థాయిలో ప్రచారం చేసేందుకు టార్చ్ రిలే
Read Moreమరికొన్ని గంటల్లో గ్రూప్- 1 ఎగ్జామ్: CM రేవంత్కు బండి సంజయ్ బహిరంగ లేఖ
హైదరాబాద్: తెలంగాణలో తొలిసారి నిర్వహిస్తోన్న గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షపై హై టెన్షన్ నెలకొంది. గ్రూప్ 1 పరీక్షను వాయిదా వేయాలని.. జీవో నెం 29 రద్దు చేసి
Read Moreవారణాసి ఈరోజు అభివృద్ధి పండగని చూస్తోంది : ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో అక్టోబర్ 20న పర్యటించారు. రూ.6వేల 700 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆ
Read Moreఏపీలో తీవ్ర విషాదం: ఈతకు వెళ్లి ఏడుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతు.. ఇద్దరు మృతి
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గన్నవరం మండలం మాదాలవారిగూడెంలో తీవ్ర విషాదం నెలకొంది. చెరువులో ఈతకు వెళ్లి ఏడుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. అందు
Read Moreఅంధకారంలో ఆదిలాబాద్.. 33 కేవీ సబ్ స్టేషన్ జంపర్ కట్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 3 గంటలుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 33 కేవీ సబ్ స్టేషన్ జంపర్ కట్ కావడంతో విద్యత్ సరఫరా స్థంభించింది. దీంతో ఆదిలాబాద్ ప
Read More












