లేటెస్ట్

బర్త్​ సర్టికెట్ల కోసం మీసేవలో అప్లై చేసుకోండి : మున్సిపల్ కమిషనర్ సుజాత

అశ్వారావుపేట, వెలుగు: నూతనంగా అశ్వారావుపేట మున్సిపాలిటీగా ఏర్పడిన కారణంగా కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ కాకపోవడంతో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు గృహ అనుమతులను

Read More

జీవితం చివరివరకూ పోరాడుదాం!

ఈ భూమి మీద జన్మించే  ప్రతి ప్రాణి  ఏదో ఒకరోజు చనిపోవాల్సిందే. ఒక్కో జీవికి ఒక్కో ఆయుష్షు రేఖ ఉన్నప్పటికీ.. ఏ జీవి ఎప్పుడు చనిపోతుందో తెలియదు

Read More

భూభారతితో భూసమస్యలు పరిష్కారం : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్  

సూర్యాపేట, పెన్ పహాడ్ వెలుగు : భూభారతితో భూ సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. మంగళవారం సూర్యాపేటలో భూభారతి చట్టంపై అవగాహన

Read More

భగవద్గీత, నాట్యశాస్త్రానికి దివ్య నీరాజనం

 ప్రాచీన వారసత్వ సంపదలను భద్రపరిచే ఐక్య రాజ్యసమితి విద్యాశాస్త్రీయ సాంస్కృతిక సంస్థ (యునెస్కో) మెమొరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్​లో వీటికి తాజాగా చో

Read More

జమ్మూకాశ్మీర్లో ఎన్కౌంటర్..ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకాశ్మీర్ లో మరోసారి టెర్రరిస్టులు రెచ్చిపోయారు. బుధవారం (ఏప్రిల్ 23) బారాముల్లాలోని ఉరి సెక్టార్ దగ్గర నియంత్రణ రేఖను దాటి భారత్ లోకి అక్రమంగా చొ

Read More

దండకారణ్యంలో మారణహోమం ఆపాలి

దండకారణ్యంలో జరుగుతున్న  మారణహోమంలో చంపబడినవారిలో  ఇరువైపులా  గిరిజన తెగలకు చెందినవారు ఎక్కువగా ఉన్నారు.  నక్సల్స్ తమ సొంత ప్రభుత్

Read More

బీఆర్ఎస్​ రజతోత్సవ వేడుక.. అస్తిత్వం ఆగమయ్యాక.. అట్టహాసం ఎందుకు ?

ఏప్రిల్ 27న వరంగల్– కరీంనగర్ సరిహద్దుల్లోని ఎల్కతుర్తి పరిసర ప్రాంతాల్లో రూ. వంద కోట్లకు పైగా ఖర్చుతో అట్టహాసంగా నిర్వహించబోయే బీఆర్​ఎస్​ రజతోత్

Read More

27న మోదీ అధ్యక్షతన కీలక భేటీ..ఉగ్రస్థావరాలపై సర్జికల్​స్ట్రైక్​కు రెడీ?

న్యూఢిల్లీ, వెలుగు:  కాశ్మీర్ లో టూరిస్ట్ లపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఈ నెల 27న కేంద్రం కీలక భేటీ నిర్వహించనుంది. లోక్ కల్యాణ్ మార్గ్ లోని మోదీ

Read More

మేడారం మహాజాతరకు రూ. 145 కోట్లతో పనులు : మంత్రి సీతక్క

భక్తులకు ఇబ్బందులు కలుగకుండా శాశ్వత పనులు చేపట్టాలి అన్ని శాఖల ఆఫీసర్లు ఫీల్డ్‌‌ విజిట్‌‌ చేసి ప్రపోజల్స్‌‌ రూపొంది

Read More

మూసేసిన ఓసీపీల్లో నీటి వనరులు .. భూగర్భ జలాల పెంపునకు సింగరేణి చర్యలు

పాత చెరువులు, కుంటల్లోనూ పూడికతీత   కొత్తగా మరో 15 మినీ చెరువుల నిర్మాణాలు   తాగు, సాగు నీటి కొరత తీర్చేందుకు నిర్ణయం కోల్​బెల్ట

Read More

జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడి..ఏపీ, తెలంగాణకు చెందిన ముగ్గురు మృతి

జమ్మూకాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లా పహల్గామ్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకు 26 మంది చనిపోయారు. మంగళవారం పహల్గామ్ సమీపంలోని మినీ స్విట్జర్

Read More